PM Modi: రాష్ట్రపతి భవన్లో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంకు ప్రధాని మోదీ స్వాగతం..
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంకు మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా స్వాగతం.
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం దేశ పర్యటన నిమిత్తం సోమవారం దేశ రాజధానికి చేరుకున్నారు.
- మలేషియా ప్రధానమంత్రిగా ఆయన భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంకు మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా స్వాగతం పలికారు. మలేషియా ప్రధాని భారత పర్యటన సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం పోజులిచ్చిన ఫోటోలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ Randhir Jaiswal ఈరోజు పంచుకున్నారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం దేశ పర్యటన నిమిత్తం సోమవారం దేశ రాజధానికి చేరుకున్నారు. మలేషియా ప్రధానమంత్రిగా ఆయన భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి. విమానాశ్రయంలో ప్రధాని ఇబ్రహీంకు కేంద్ర సహాయ మంత్రి వి. సోమన్న ఘనస్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ప్రధాని ఇబ్రహీం భారత్కు వస్తున్నారు. ప్రధాని మోదీని కలిసిన తర్వాత ఢిల్లీలోని రాజ్ ఘాట్లో మహాత్మా గాంధీకి మలేషియా ప్రధాని నివాళులర్పించారు. రాజ్ ఘాట్ లో సందర్శకుల పుస్తకంపై ఇబ్రహీం సంతకం కూడా చేశారు.
Online Betting: ఆన్లైన్ బెట్టింగ్కు యువకుడు బలి.. రూ.2కోట్ల అప్పులు చేసిన వైనం
Also Read
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
- Kerala: "ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే".. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
- Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆగస్టు 20న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా భేటీ కానున్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తన పర్యటనలో ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో కూడా సమావేశం కానున్నారు. భారతదేశం, మలేషియా దేశాలు బలమైన చారిత్రక సామాజిక సాంస్కృతిక సంబంధాలను కలిగి ఉన్నాయి. 2015లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా.. మా ద్వైపాక్షిక సంబంధాలు అడ్వాన్స్డ్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్ స్థాయికి ఎదిగాయి. రెండు దేశాలు అభివృద్ధి చెందిన వ్యూహాత్మక భాగస్వామ్యంలో వచ్చే ఏడాది రెండో దశాబ్దంలోకి అడుగుపెట్టనున్న తరుణంలో, ప్రధాని అన్వర్ ఇబ్రహీం పర్యటన భవిష్యత్ కోసం బహుళ రంగాల సహకార ఎజెండాను రూపొందించడం ద్వారా భారత్-మలేషియా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు మార్గం సుగమం చేస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజావార్తలు
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
PBKS Captain Shreyas Iyer: చాలా బాధగా ఉంది.. మా విజయాన్ని ఆ ‘ఒక్కడు’ లాగేసుకున్నాడు!
-
Google Free Storage: గూగుల్ షాకింగ్ డెసిషన్.. ఫ్రీ స్టోరేజ్లో భారీ మార్పు.. కొత్త అకౌంట్లకు 5GB మాత్రమే!
-
Kerala: “ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే”.. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
-
RRB ALP Recruitment 2026: 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్.. ఈ అర్హతలుండాలి
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!