PM Modi: ఆంధ్రప్రదేశ్ వికాసం కోసం కేంద్ర ప్రభుత్వం పని చేస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనకాపల్లి జిల్లా తాళ్ళపాలెంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో ప్రజా గళం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 4న ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం జెండా రెపరెపలాడుతుందని ప్రధాని మోడీ తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం అన్నారు. అభివృద్ది చెందుతున్న భారత్ నినాదంతో జరుగుతున్న ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వికాసం కోసం కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని మోడీ తెలిపారు.
CM Jagan: ఓటు అనే అస్త్రంతో చంద్రబాబుకు సమాధానం చెప్పాలి..
Also Read
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
- GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
మరోవైపు.. రైల్వేజోన్ కేటాయించిన నిర్మాణాలకు అవసరమైన భూములు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని ప్రధాని మోడీ పేర్కొన్నారు. వైఎస్సార్ ప్రారంభించిన ఉత్తరాంధ్ర సృజల స్రవంతి సాగునీటి ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. ఈ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ రైతులకు హామీ ఇస్తున్నాను.. ఇథనాల్ ప్లాంట్ నిర్మాణాలు చేపడతామన్నారు. మరోవైపు.. అనకాపల్లి ప్రాంతంలో చెరకు రైతులు ఆందోళనలో ఉన్నారని.. ఫ్యాక్టరీలు మూతపడ్డాయని తెలిపారు.
Asha Sobhana Debut: 13 ఏళ్ల వయస్సులో క్రికెట్ వైపు అడుగులు.. 33 ఏళ్లకు భారత జట్టులో అరంగేట్రం!
కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల విధానం ఒక్కటే.. వాళ్ళకు గుర్తింపు అవినీతి అని ప్రధాని ఆరోపించారు. ఏపీలో ల్యాండ్, శాండ్, లిక్కర్ మాఫియా రాజ్యం ఏలుతున్నాయని పేర్కొన్నారు. ఈ దోపిడీ నుంచి విముక్తి కోసం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతికి కాంగ్రెస్, వైసీపీల వల్ల విఘాతం కలిగిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని తిరస్కరిస్తే.. ఆంధ్రాలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం తరపున హామీ ఇస్తున్నాను.. ఏపీ సంస్కృతిని కాపాడే బాధ్యను బీజేపీ తీసుకుంటుందని అన్నారు. ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థులకు మీరు వేసే ఓట్లు మోడీని బలపరుస్తుందని తెలిపారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
-
Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
-
Natural Hair Tonic : పలుచటి జుట్టుకు గుడ్బై.. ఇంట్లోనే తయారయ్యే మ్యాజికల్ హెయిర్ టానిక్.!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!