PM Modi: ఆంధ్రప్రదేశ్ వికాసం కోసం కేంద్ర ప్రభుత్వం పని చేస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనకాపల్లి జిల్లా తాళ్ళపాలెంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో ప్రజా గళం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 4న ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం జెండా రెపరెపలాడుతుందని ప్రధాని మోడీ తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం అన్నారు. అభివృద్ది చెందుతున్న భారత్ నినాదంతో జరుగుతున్న ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వికాసం కోసం కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని మోడీ తెలిపారు.
CM Jagan: ఓటు అనే అస్త్రంతో చంద్రబాబుకు సమాధానం చెప్పాలి..
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
మరోవైపు.. రైల్వేజోన్ కేటాయించిన నిర్మాణాలకు అవసరమైన భూములు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని ప్రధాని మోడీ పేర్కొన్నారు. వైఎస్సార్ ప్రారంభించిన ఉత్తరాంధ్ర సృజల స్రవంతి సాగునీటి ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. ఈ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ రైతులకు హామీ ఇస్తున్నాను.. ఇథనాల్ ప్లాంట్ నిర్మాణాలు చేపడతామన్నారు. మరోవైపు.. అనకాపల్లి ప్రాంతంలో చెరకు రైతులు ఆందోళనలో ఉన్నారని.. ఫ్యాక్టరీలు మూతపడ్డాయని తెలిపారు.
Asha Sobhana Debut: 13 ఏళ్ల వయస్సులో క్రికెట్ వైపు అడుగులు.. 33 ఏళ్లకు భారత జట్టులో అరంగేట్రం!
కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల విధానం ఒక్కటే.. వాళ్ళకు గుర్తింపు అవినీతి అని ప్రధాని ఆరోపించారు. ఏపీలో ల్యాండ్, శాండ్, లిక్కర్ మాఫియా రాజ్యం ఏలుతున్నాయని పేర్కొన్నారు. ఈ దోపిడీ నుంచి విముక్తి కోసం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతికి కాంగ్రెస్, వైసీపీల వల్ల విఘాతం కలిగిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని తిరస్కరిస్తే.. ఆంధ్రాలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం తరపున హామీ ఇస్తున్నాను.. ఏపీ సంస్కృతిని కాపాడే బాధ్యను బీజేపీ తీసుకుంటుందని అన్నారు. ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థులకు మీరు వేసే ఓట్లు మోడీని బలపరుస్తుందని తెలిపారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!