World Cup 2023: ఫైనల్ మ్యాచ్కు ప్రధాని మోడీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరల్డ్ కప్ 2023లో భాగంగా.. తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఫైనల్ లోకి అడుగుపెట్టింది. ఈ ఉత్కంఠ భరిత పోరు కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఫైనల్ మ్యాచ్ ఆదివారం రోజున అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగనుంది.
AUS vs SA: వరల్డ్ కప్ ఫైనల్కు ఆస్ట్రేలియా.. ఉత్కంఠ పోరులో ఆసీస్ గెలుపు
Also Read
- Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
- High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
- ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
- CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
ఇదిలా ఉంటే.. స్వదేశంలో జరుగుతున్న ఈ మెగా టోర్నీ మ్యాచ్ లను తిలకించేందుకు ఎంతో మంది అతిరథ మహారథులు వచ్చారు. ముఖ్యంగా బీసీసీఐ ప్రేక్షకులను అలరించేందుకు గాను కొందరు ప్రముఖులకు ప్రత్యేకంగా ఆహ్వానాలను అందించింది. మరోవైపు సెమీ ఫైనల్ మ్యాచ్లో రజనీకాంత్ తో పాటు పలువురు బాలీవుడ్ నటులు, టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ కనిపించారు. అలా ప్రతి మ్యాచ్లో ఎవరో ఒక స్టార్ కనబడుతూనే ఉన్నారు. అయితే.. ఈ నెల 19న జరగబోయే ప్రతిష్టాత్మక మ్యాచ్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్కు ఎవరు చీఫ్ గెస్టుగా వస్తారనే దానిపై ఓ వార్త వినిపిస్తోంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్కు ప్రధాని మోదీ చీఫ్ గెస్టుగా వస్తున్నారట. ఆయనతో పాటుగా పలువురు కేంద్రమంత్రులు, భారత మాజీ క్రికెటర్లు, వివిధ రంగాల సెలబ్రిటీలు మ్యాచును వీక్షించేందుకు రానున్నారు.
lottery: కంట్రోల్ రూం ఆపరేటర్ని వరించిన అదృష్టం.. లాటరీలో రూ.45 కోట్లు గెలుపు..
తాజావార్తలు
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
-
Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!