Prashant kishor: ఇండియాలో మరో కొత్త పార్టీ.. అక్టోబర్ 2న ప్రారంభించనున్న ప్రశాంత్ కిషోర్
- భారత్లో మరో కొత్త పార్టీ లాంఛ్
- అక్టోబర్ 2న ప్రారంభించనున్న ప్రశాంత్ కిషోర్
- జన్ సూరాజ్ పార్టీ స్థాపన
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఫలితాలు వచ్చాయి.. ఎవరికి ఏ స్థానమో తేలిపోయింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రాజకీయాలు కూల్గా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గాంధీ జయంతి రోజున ఆయన కొత్త పార్టీని ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. అక్టోబర్ 2న జన్ సూరాజ్ పార్టీని ప్రశాంత్ కిషోర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఇది కూడా చదవండి: Bangladeshi MP Murder: దిండుతో అదిమి, గొంతు నులిమి బంగ్లాదేశ్ ఎంపీ హత్య..
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
ప్రశాంత్ కిషోర్.. ఆయా రాజకీయ పార్టీలకు రాజకీయ వ్యూహకర్తగా పని చేశారు. బీజేపీ, కాంగ్రెస్, ఆప్, వైసీపీ, డీఎంకే, టీఎంసీ పార్టీలకు వ్యూహకర్తగా పని చేసిన అనుభవం ఉంది. బీహార్లోని జేడీయూ నేతగా ఉన్నారు. అయితే 2019లో పౌరసత్వ సవరణ చట్టంపై నితీష్ కుమార్ అవలంభించిన అనుకూల వైఖరిని విమర్శించినందుకు.. ఆయనను 2020, జనవరి 29న పార్టీ నుంచి బహిష్కరించారు. ఇక రాజకీయాల్లోకి రాకముందు ఐదేళ్ల పాటు ఐక్యరాజ్యసమితిలో పని చేశారు.
ఇది కూడా చదవండి: PM Modi: ఇటలీ బయల్దేరిన మోడీ.. జీ 7 సదస్సుకు హాజరు
కాంగ్రెస్, బీజేపీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 2012లో మూడోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యేందుకు మోడీకి సాయం చేశారు. అనంతరం 2014లో కేంద్రంలో బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించేందుకు కృషి చేశారు. ఇక 2019లో ఏపీలో వైసీపీకి, 2020లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీకి, 2021లో బెంగాల్లో టీఎంసీకి కిషోర్ పనిచేశారు.
ఇది కూడా చదవండి: Largest Cities In World: ప్రపంచంలోనే అతిపెద్ద నగరాలేవో తెలుసా..
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!