Prashant Kishore: నితీష్ కుమార్ ను మళ్లీ సీఎంగా ఎందుకు చేశారో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar: భారతదేశంలోని ప్రతిపక్ష పార్టీలు బలహీనమైపోతున్నాయని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు ఎన్నో అవకాశాలున్నాయి.. అయితే వాటిని ప్రతిపక్షాలు సద్వినియోగం చేసుకోలేకపోయాయని తెలిపారు. విపక్షాల కూటమిని అంతం చేసేందుకు నితీష్ కుమార్తో బీజేపీ మళ్లీ చేతులు కలిపిందని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
తాజా రాజకీయ పరిస్థితులపై ప్రశాంత్ కిషోర్ బహిరంగంగానే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి అధికార కేంద్రీకరణను భారతదేశంలో ఎన్నడూ చూడలేదన్నారు.. ఒక పార్టీకి ఇన్ని సార్లు అధికారంలోకి వస్తే ప్రతిపక్ష పార్టీలకు కష్టంగా మారుతుందన్నారు. అయితే, ఇది మొదటిసారి జరగడం లేదు.. ఇందిరాగాంధీ కాలంలో ఇండియా అంటే ఇందిర, ఇందిరా ఈజ్ ఇండియా అని చెప్పేవారు అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు బీజేపీ ప్రతిపక్షాలకు చాలా అవకాశాలు ఇచ్చింది.. కానీ వాటిని ఆ కూటమి సద్వినియోగం చేసుకోలేదన్నారు.
Read Also: TS Vs AP: తెలంగాణలో ఏపీ పోలీసుల వ్యవహారం.. ఉద్యోగానికి సెలవు పెట్టి గంజాయి స్మగ్లింగ్
ఇండియా కూటమి నుంచి ఎన్డీయేలోకి నితీష్ కుమార్ వెళ్లిపోయిన కూడా అతడినే బీజేపీ బీహార్ ముఖ్యమంత్రిగా చేసింది. ఎందుకంటే, ఇండియా కూటమి ఆలోచనను అంతం చేయాలనే ఉద్దేశ్యంతో బీజేపీ ఇలా చేసింది.. ఈ కూటమిలో నితీష్ కుమార్ పాత్ర కీలకమైంది.. కాబట్టి విపక్ష కుటమిని విచ్ఛన్నం చేయడంలో కమలం పార్టీ సక్సెస్ సాధించింది.. దీని వల్ల బీజేపీకి లాభం చేకూరుతుంది.. బీజేపీ చేసిన తప్పులను ఎత్తి చూపడంలో విపక్ష కూటమి సభ్యులు ఫెయిల్ అయ్యారు.. వారు ఫ్లైట్ జర్నీపై దృష్టి ప్రజా సమస్యలపై పెట్టి ఉంటే వచ్చే ఎన్నికల్లో మంచి పోటీ ఇచ్చేవాళ్లు అని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!