Meerpet Murder Case: మీర్పేట్ హత్య కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి
- మీర్ పేట్ హత్య కేసును ఛేదించిన పోలీసులు
- వెంకట మాధవిని గురుమూర్తి చంపినట్లు పోలీసుల నిర్ధారణ
- సంక్రాంతి రోజు భార్య మాధవితో గొడవపడి దాడి చేసిన గురుమూర్తి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మీర్ పేట్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వెంకట మాధవిని గురుమూర్తి చంపినట్లు పోలీసుల నిర్ధారించారు. సంక్రాంతి రోజు భార్య మాధవితో గొడవపడి దాడి చేశాడు గురుమూర్తి.. ఈ దాడిలో వెంకట మాధవి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో.. స్పృహ లేకుండా పడిపోయిన మాధవిని ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు గురుమూర్తి. ఈ హత్యకు సంబంధించి నిందితుడు గురుమూర్తి పోలీసులకు చెప్పిన విషయాలు వణుకు పుట్టించాయి. గురుమూర్తి చెప్పిన విషయాలు విని పోలీసులే షాక్ తిన్నారు.
Read Also: Saif Ali Khan Case: సైఫ్పై దాడి కేసులో మహిళ అరెస్ట్
Also Read
- International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్మైండ్!
- KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
- Helmet and Hair Loss: హెల్మెట్ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా..? వైద్యులు చెప్పిన అసలు నిజం ఇదే..
కాగా.. సంక్రాంతి పండగ సమయంలో మూడు రోజులు సెలవులు రావడంతో ఈ హత్య చేసి మృతదేహాన్ని ఎలా బయటపడేయాలని ప్లాన్ చేశాడు. హత్యకు ముందు 14వ తేదీన భార్య, పిల్లలతో సినిమాకి వెళ్ళాడు.. ఆ తర్వాత పిల్లలను అమ్మమ్మ ఇంట్లో వదిలి భార్య భర్త ఇంటికి వచ్చారు. ఆ తర్వాత.. భార్య మాధవి గురుమూర్తితో గొడవ పడింది.. ఈ క్రమంలో తాళి తీసి గురుమూర్తి మొహంపై విసిరింది. దీంతో.. తీవ్ర కోపాద్రిక్తుడైన గురుమూర్తి మాధవిని గోడకు అదిమి పట్టాడు. అయితే.. మాధవి స్పృహ తప్పి పడిందనుకున్నట్లు గురుమూర్తి అనుకోగా.. వెళ్లి చూసే సరికి చనిపోయి ఉంది. దీంతో.. శవం మాయం చేయాలని ప్లాన్ చేశాడు నిందితుడు గురుమూర్తి.. ఇంట్లో ఉన్న రెండు కత్తులు తీసుకుని శరీరంలోని మెత్తటి భాగాలు అన్నీ కోశాడు. ఆ తర్వాత వాటర్ హీటర్ను ఆన్ చేసి బకెట్లో నీళ్ళు పెట్టి.. ముక్కలను అందులో వేసి 6 గంటల పాటు ఉడికించాడు. బాగా ఉడికిన తర్వాత వాటిని ఎండబెట్టి రోలులో వేసి పొడి చేశాడు.. అనంతరం బోన్స్ను కూడా బూడిద అయ్యే వరకు కాల్చి.. మొత్తం పొడి, బూడిద చేసి.. రెండు బకెట్లలో తీసుకెళ్ళి చెరువులో పడేశాడు గురుమూర్తి.
Read Also: Medchal Murder Case: మేడ్చల్ మహిళ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు..
తాజావార్తలు
-
International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
-
Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!
-
Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ” వెనుక మాస్టర్మైండ్!
-
KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
-
Xiaomi 17T Pro, 17T: షియోమీ 17T ప్రో, 17T రిలీజ్ డేట్ ఫిక్స్!.. 7000mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!