Meerpet Murder Case: మీర్పేట్ హత్య కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి
- మీర్ పేట్ హత్య కేసును ఛేదించిన పోలీసులు
- వెంకట మాధవిని గురుమూర్తి చంపినట్లు పోలీసుల నిర్ధారణ
- సంక్రాంతి రోజు భార్య మాధవితో గొడవపడి దాడి చేసిన గురుమూర్తి.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మీర్ పేట్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వెంకట మాధవిని గురుమూర్తి చంపినట్లు పోలీసుల నిర్ధారించారు. సంక్రాంతి రోజు భార్య మాధవితో గొడవపడి దాడి చేశాడు గురుమూర్తి.. ఈ దాడిలో వెంకట మాధవి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో.. స్పృహ లేకుండా పడిపోయిన మాధవిని ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు గురుమూర్తి. ఈ హత్యకు సంబంధించి నిందితుడు గురుమూర్తి పోలీసులకు చెప్పిన విషయాలు వణుకు పుట్టించాయి. గురుమూర్తి చెప్పిన విషయాలు విని పోలీసులే షాక్ తిన్నారు.
Read Also: Saif Ali Khan Case: సైఫ్పై దాడి కేసులో మహిళ అరెస్ట్
Also Read
- 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
- Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
కాగా.. సంక్రాంతి పండగ సమయంలో మూడు రోజులు సెలవులు రావడంతో ఈ హత్య చేసి మృతదేహాన్ని ఎలా బయటపడేయాలని ప్లాన్ చేశాడు. హత్యకు ముందు 14వ తేదీన భార్య, పిల్లలతో సినిమాకి వెళ్ళాడు.. ఆ తర్వాత పిల్లలను అమ్మమ్మ ఇంట్లో వదిలి భార్య భర్త ఇంటికి వచ్చారు. ఆ తర్వాత.. భార్య మాధవి గురుమూర్తితో గొడవ పడింది.. ఈ క్రమంలో తాళి తీసి గురుమూర్తి మొహంపై విసిరింది. దీంతో.. తీవ్ర కోపాద్రిక్తుడైన గురుమూర్తి మాధవిని గోడకు అదిమి పట్టాడు. అయితే.. మాధవి స్పృహ తప్పి పడిందనుకున్నట్లు గురుమూర్తి అనుకోగా.. వెళ్లి చూసే సరికి చనిపోయి ఉంది. దీంతో.. శవం మాయం చేయాలని ప్లాన్ చేశాడు నిందితుడు గురుమూర్తి.. ఇంట్లో ఉన్న రెండు కత్తులు తీసుకుని శరీరంలోని మెత్తటి భాగాలు అన్నీ కోశాడు. ఆ తర్వాత వాటర్ హీటర్ను ఆన్ చేసి బకెట్లో నీళ్ళు పెట్టి.. ముక్కలను అందులో వేసి 6 గంటల పాటు ఉడికించాడు. బాగా ఉడికిన తర్వాత వాటిని ఎండబెట్టి రోలులో వేసి పొడి చేశాడు.. అనంతరం బోన్స్ను కూడా బూడిద అయ్యే వరకు కాల్చి.. మొత్తం పొడి, బూడిద చేసి.. రెండు బకెట్లలో తీసుకెళ్ళి చెరువులో పడేశాడు గురుమూర్తి.
Read Also: Medchal Murder Case: మేడ్చల్ మహిళ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు..
తాజావార్తలు
-
Ashu Reddy Scam: డబ్బు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానంది!
-
The Paradise: ‘ఆయా షేర్’ తర్వాత అనిరుధ్ నుంచి నెక్స్ట్ సెన్సేషన్.. ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్కి డేట్ ఫిక్స్!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
-
Anil Ravipudi: ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్.. రేసు నుంచి అనిల్ రావిపూడి అవుట్?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!