Election 2024: లోక్ సభ బరిలో నిలిచే బీజేపీ అభ్యర్థుల జాబితా రెడీ.. ఏ క్షణంలోనైనా ప్రకటించే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election 2024: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 2024 లోక్సభ ఎన్నికల అభ్యర్థులపై చర్చ జరిగినట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూలు ప్రకటించకముందే కనీసం సగం మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీటిలో ప్రధాని మోడీ నుంచి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వరకు సీట్లు కూడా ఉండవచ్చు. అయితే పార్టీ మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
Read Also:Farmers Pension: తెల్లవారుజామునుండే పెన్షన్ల పంపిణీ.. ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు!
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి బ్రేక్.. వీక్ నెస్ పట్టేసిన బౌలర్లు.. పాపం బుడ్డొడు..
- Mamata Banerjee: సిగ్గుపడాలి.. పాలకులే హంతకులుగా మారారు.. బీజేపీ ప్రభుత్వంపై మమత ఆగ్రహం
- Mumbai Indians: ఆటగాళ్లకు ముంబై మేనేజ్మెంట్ లాస్ట్ వార్నింగ్.. ఫ్రాంచైజీతో ఆడుకుంటే ఇకపై తరిమి కొట్టడమే..
- Abhishek Banerjee: "నా గొంతు కోసినా సరే, మీకు లొంగేది లేదు".. చిక్కుల్లో మమత మేనల్లుడు
బీజేపీ నుంచి తొలి జాబితా ఏ క్షణంలోనైనా రావచ్చు. భారత ఎన్నికల సంఘం( ECI) ద్వారా తేదీలు ప్రకటించబడటానికి ముందే సగం మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించవచ్చని చెప్పబడింది. గురువారం జరిగిన సుదీర్ఘ సమావేశం అనంతరం ఒకటి రెండు రోజుల్లో బీజేపీ తొలి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. బిజెపి మొదటి జాబితాలో వారణాసి నుండి ప్రధాని మోడీతో సహా 150 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించవచ్చు. గురువారం జరిగిన ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా పాల్గొన్నారు. దీంతో పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు ఉత్తరాఖండ్, రాజస్థాన్ సీఎంలు కూడా సమావేశానికి హాజరయ్యారు.
Read Also:Fake Currency in Medaram: మేడారం హుండీ లెక్కింపు.. బయటపడ్డ నకిలీ కరెన్సీనోట్లు
దీంతో పాటు షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, అమేథీ నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, హమీర్పూర్ నుంచి అనురాగ్ ఠాకూర్, అరుణాచల్ వెస్ట్ నుంచి కిరెన్ రిజిజు, ధార్వాడ్ నుంచి ప్రహ్లాద్ జోషి పేర్లను కూడా బీజేపీ రానున్న రోజుల్లో ప్రకటించవచ్చు. అంతేకాకుండా కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, సింధియా పేర్లపై చర్చ జరిగింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి బ్రేక్.. వీక్ నెస్ పట్టేసిన బౌలర్లు.. పాపం బుడ్డొడు..
-
Mamata Banerjee: సిగ్గుపడాలి.. పాలకులే హంతకులుగా మారారు.. బీజేపీ ప్రభుత్వంపై మమత ఆగ్రహం
-
Best Budget Cars: టాటా నుంచి సిట్రోయెన్ వరకు.. 360-డిగ్రీ కెమెరాతో వచ్చే చౌకైన కార్లు ఇవే.. ధరలు రూ.6.99 లక్షల నుంచే!
-
Harappa Facts: ‘ఆ ముద్రపై కనిపిస్తున్న వ్యక్తి శివుడు కాదు..?’ అమెరికన్ చరిత్రకారిణి వ్యాఖ్యలతో రాజుకున్న వివాదం!
-
Mumbai Indians: ఆటగాళ్లకు ముంబై మేనేజ్మెంట్ లాస్ట్ వార్నింగ్.. ఫ్రాంచైజీతో ఆడుకుంటే ఇకపై తరిమి కొట్టడమే..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..