Election 2024: లోక్ సభ బరిలో నిలిచే బీజేపీ అభ్యర్థుల జాబితా రెడీ.. ఏ క్షణంలోనైనా ప్రకటించే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election 2024: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 2024 లోక్సభ ఎన్నికల అభ్యర్థులపై చర్చ జరిగినట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూలు ప్రకటించకముందే కనీసం సగం మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీటిలో ప్రధాని మోడీ నుంచి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వరకు సీట్లు కూడా ఉండవచ్చు. అయితే పార్టీ మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
Read Also:Farmers Pension: తెల్లవారుజామునుండే పెన్షన్ల పంపిణీ.. ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు!
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
బీజేపీ నుంచి తొలి జాబితా ఏ క్షణంలోనైనా రావచ్చు. భారత ఎన్నికల సంఘం( ECI) ద్వారా తేదీలు ప్రకటించబడటానికి ముందే సగం మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించవచ్చని చెప్పబడింది. గురువారం జరిగిన సుదీర్ఘ సమావేశం అనంతరం ఒకటి రెండు రోజుల్లో బీజేపీ తొలి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. బిజెపి మొదటి జాబితాలో వారణాసి నుండి ప్రధాని మోడీతో సహా 150 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించవచ్చు. గురువారం జరిగిన ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా పాల్గొన్నారు. దీంతో పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు ఉత్తరాఖండ్, రాజస్థాన్ సీఎంలు కూడా సమావేశానికి హాజరయ్యారు.
Read Also:Fake Currency in Medaram: మేడారం హుండీ లెక్కింపు.. బయటపడ్డ నకిలీ కరెన్సీనోట్లు
దీంతో పాటు షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, అమేథీ నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, హమీర్పూర్ నుంచి అనురాగ్ ఠాకూర్, అరుణాచల్ వెస్ట్ నుంచి కిరెన్ రిజిజు, ధార్వాడ్ నుంచి ప్రహ్లాద్ జోషి పేర్లను కూడా బీజేపీ రానున్న రోజుల్లో ప్రకటించవచ్చు. అంతేకాకుండా కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, సింధియా పేర్లపై చర్చ జరిగింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!