PM Modi in Jharkhand: జార్ఖండ్ పర్యటనలో ప్రధాని మోడీ.. పలు అభివృద్దికి పనులకు శంకుస్థాపన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్ పర్యటనలో భాగంగా రెండో రోజైన నేడు ప్రధాని నరేంద్ర మోడీ పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అయితే, ఇవాళ ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాల జాబితా పెద్దగానే ఉంది. ఐఐఎం రాంచీ, ట్రిపుల్ ఐటీ భవనాలను ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. ప్రధాని ఈ ఉదయం రాంచీలోని భగవాన్ బిర్సా ముండా మెమోరియల్ పార్క్ కమ్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సమయంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సహా పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు.
Read Also: Katrina Kaif: శారీ పిక్స్ తో చెమటలు పట్టిస్తున్న కత్రినా కైఫ్
Also Read
- Congress: "అఖండ కాంగ్రెస్".. విలీనం దిశగా టీఎంసీ, ఎన్సీపీ..
- Mamata Banerjee: మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్.. మత విద్వేష వ్యాఖ్యలే కారణం..
- CM Chandrababu: విధ్వంసం నుంచి అభివృద్ధి దిశగా.. సంక్షేమం – అభివృద్ధే మా ప్రభుత్వ లక్ష్యం
- Kolkata: ప్రభుత్వ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. 4 వేల ఈవీఎంలు దగ్ధం.. రాజకీయంగా కలకలం
అయితే, ప్రధాని మోడీ ఈ కార్యక్రమానికి హాజరయ్యే ముందు తన ట్విట్టర్( x ) హ్యాండిల్లో జార్ఖాండ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జార్ఖండ్ ఖనిజ వనరులతో పాటు గిరిజన సమాజం యొక్క ధైర్యం, ఆత్మగౌరవానికి ప్రసిద్ధి చెందిందని ఆయన రాసుకొచ్చారు. ఇక్కడి నా కుటుంబ సభ్యులు దేశ ప్రగతికి ఎంతో కృషి చేశారు.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తును కోరుకుంటున్నాను అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా జార్ఖండ్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ.. రైలు, రోడ్డు, విద్య, బొగ్గు, పెట్రోలియంతో పాటు సహజ వాయువు వంటి అనేక రంగాలలో సుమారు 7200 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఇక, ఉలిహతు నుండి వికాస్ భారత్ సంకల్ప్ యాత్రను ప్రధాని ప్రారంభించారు.
తాజావార్తలు
-
Congress: “అఖండ కాంగ్రెస్”.. విలీనం దిశగా టీఎంసీ, ఎన్సీపీ..
-
Charu Pandey: కోచింగ్ లేదు.. బుక్స్ పట్టుకుని కూర్చోలేదు! కానీ 19 గవర్నమెంట్ జాబ్స్ కొట్టింది.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు!
-
Mamata Banerjee: మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్.. మత విద్వేష వ్యాఖ్యలే కారణం..
-
CM Chandrababu: విధ్వంసం నుంచి అభివృద్ధి దిశగా.. సంక్షేమం – అభివృద్ధే మా ప్రభుత్వ లక్ష్యం
-
Kolkata: ప్రభుత్వ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. 4 వేల ఈవీఎంలు దగ్ధం.. రాజకీయంగా కలకలం
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!