DA Increase: దీపావళి సందర్భంగా ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్..
- ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర గుడ్న్యూస్
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక
- ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ పెంపు
- 3 శాతం డీఏ పెంపును ప్రకటించిన మోడీ సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళికి ముందే కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులకు భారీ కానుకను అందించింది. తాజా నివేదిక ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ (డిఎ పెంపు)లో 3 శాతం పెంపును ప్రకటించింది. ఈ పెంపు తర్వాత డీఏ 53 శాతానికి చేరుకుంది. అంతకుముందు ఈ ఏడాది మార్చిలో 4 శాతం డీఏ పెంపును అందించారు.
READ MORE: Jaishankar Pakistan Visit :పాకిస్థాన్లో టెన్షన్ టెన్షన్.. జైశంకర్ ప్రసంగానికి పాక్ భయాందోళన?
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
ఉద్యోగుల డీఏను 53%కి పెంచారు..
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 50% డీఏ పొందుతున్నారు. ప్రభుత్వ వర్గాల ప్రకారం.. దీపావళికి ముందే, ప్రభుత్వం వారికి 3% పెంచడం ద్వారా పెద్ద బహుమతిని అందించింది. డీఏలో ఈ తాజా పెంపు ప్రయోజనం జూలై 1, 2024 నుంచి అందుబాటులో ఉంటుంది. అంటే కేంద్ర ఉద్యోగుల దీపావళి మరింత శోభాయమానంగా మారింది.
READ MORE:Bomb threats: మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు.. రెండు రోజుల్లో 12 విమానాలకు హెచ్చరికలు..
ఉద్యోగుల జీతం లెక్కింపు:
ప్రభుత్వం డియర్నెస్ అలవెన్స్ను 3 శాతం పెంచిన తర్వాత ఉద్యోగుల జీతం ఎంత పెరుగుతుందో తెలుసుకుందాం.. ఒక ఉద్యోగి ప్రాథమిక వేతనం రూ. 55,200 అయితే, ప్రస్తుతం అతని డియర్నెస్ అలవెన్స్ 50% రూ. 27,600. అయితే డీఏ 53 శాతానికి పెరిగితే, వారి డియర్నెస్ అలవెన్స్ రూ.29,256కి పెరుగుతుంది. అంటే ఉద్యోగుల జీతం రూ.29,256 – రూ.27,600 = రూ.1,656 పెరుగుతుంది. మోడీ ప్రభుత్వం పెంచిన డియర్నెస్ అలవెన్స్ తర్వాత, ఇప్పుడు కేంద్ర ఉద్యోగులకు కూడా మూడు నెలల బకాయిలు వస్తాయి . ఇందులోభాగంగా ఉద్యోగులకు వచ్చే అక్టోబర్ జీతానికి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల బకాయిలు కూడా కలుపుతారు. అంటే దీపావళి సందర్బంగా వారికి భారీగా డబ్బులు అందుతాయి.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!