DA Increase: దీపావళి సందర్భంగా ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్..
- ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర గుడ్న్యూస్
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక
- ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ పెంపు
- 3 శాతం డీఏ పెంపును ప్రకటించిన మోడీ సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళికి ముందే కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులకు భారీ కానుకను అందించింది. తాజా నివేదిక ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ (డిఎ పెంపు)లో 3 శాతం పెంపును ప్రకటించింది. ఈ పెంపు తర్వాత డీఏ 53 శాతానికి చేరుకుంది. అంతకుముందు ఈ ఏడాది మార్చిలో 4 శాతం డీఏ పెంపును అందించారు.
READ MORE: Jaishankar Pakistan Visit :పాకిస్థాన్లో టెన్షన్ టెన్షన్.. జైశంకర్ ప్రసంగానికి పాక్ భయాందోళన?
Also Read
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
- Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
ఉద్యోగుల డీఏను 53%కి పెంచారు..
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 50% డీఏ పొందుతున్నారు. ప్రభుత్వ వర్గాల ప్రకారం.. దీపావళికి ముందే, ప్రభుత్వం వారికి 3% పెంచడం ద్వారా పెద్ద బహుమతిని అందించింది. డీఏలో ఈ తాజా పెంపు ప్రయోజనం జూలై 1, 2024 నుంచి అందుబాటులో ఉంటుంది. అంటే కేంద్ర ఉద్యోగుల దీపావళి మరింత శోభాయమానంగా మారింది.
READ MORE:Bomb threats: మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు.. రెండు రోజుల్లో 12 విమానాలకు హెచ్చరికలు..
ఉద్యోగుల జీతం లెక్కింపు:
ప్రభుత్వం డియర్నెస్ అలవెన్స్ను 3 శాతం పెంచిన తర్వాత ఉద్యోగుల జీతం ఎంత పెరుగుతుందో తెలుసుకుందాం.. ఒక ఉద్యోగి ప్రాథమిక వేతనం రూ. 55,200 అయితే, ప్రస్తుతం అతని డియర్నెస్ అలవెన్స్ 50% రూ. 27,600. అయితే డీఏ 53 శాతానికి పెరిగితే, వారి డియర్నెస్ అలవెన్స్ రూ.29,256కి పెరుగుతుంది. అంటే ఉద్యోగుల జీతం రూ.29,256 – రూ.27,600 = రూ.1,656 పెరుగుతుంది. మోడీ ప్రభుత్వం పెంచిన డియర్నెస్ అలవెన్స్ తర్వాత, ఇప్పుడు కేంద్ర ఉద్యోగులకు కూడా మూడు నెలల బకాయిలు వస్తాయి . ఇందులోభాగంగా ఉద్యోగులకు వచ్చే అక్టోబర్ జీతానికి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల బకాయిలు కూడా కలుపుతారు. అంటే దీపావళి సందర్బంగా వారికి భారీగా డబ్బులు అందుతాయి.
తాజావార్తలు
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
-
Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
-
Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
-
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
-
OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!