Payyavula Keshav: బస్సు ప్రమాదంపై కూడా శవరాజకీయాలు చేయడం బాధాకరం!
- కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంపై స్పందించిన మంత్రి పయ్యావుల
- ప్రమాదంపై కూడా శవరాజకీయాలు చేయడం బాధాకరం
- విదేశీ పర్యటనలో ఉన్నా సీఎం అప్రమత్తం చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంపై మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. ఇవాళ తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదం బాధాకరం అని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నా కూడా అధికార యంత్రంగాన్ని అప్రమత్తం చేశారన్నారు. బస్సు ప్రమాదంపై కూడా కొన్ని చానళ్లు శవరాజకీయాలు చేయడం బాధాకరమన్నారు. పింక్ డైమండ్, నారా రక్త చరిత్ర, మామిడి కాయల స్టోరీ.. ఇలా ఫేక్ రాజకీయాలు చేయడంలో మాజీ సీఎం వైఎస్ జగన్ దిట్ట అని మంత్రి పయ్యావుల విమర్శించారు.
Also Read: AP Weather Alert: 4 రోజులు అతి భారీ వర్షాలు.. ఇంట్లోనే ఉండండని హోంమంత్రి సూచన!
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
‘ఏపీకి గూగుల్ సంస్థ రావడంతో ప్రపంచం నెవ్వరపోతోంది. గూగుల్ నేను తీసుకొచ్చానని వైఎస్ జగన్ చెబుతున్నాడు. జగన్ తీసుకొచ్చినవి భుంభుo బీర్, ప్రెసిడెన్టీ మెడల్. దేశంలో లేని బ్రాండ్లను తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు. కోడి గుడ్డు, అల్లం పరిశ్రమలను తీసుకొచ్చే ఐటీ మినిస్టర్ను పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. అక్రమ మద్యంతో సంబంధం ఉన్నవాళ్ళును ఉక్కుపాదంతో అణిచివేస్తున్నాం. స్పిరిట్తో తయారయ్యే మద్యం కాదని ఎక్స్ట్రా న్యూట్రాన్ ఆల్కహాల్ ను దేశంలో తీసుకొచ్చిన మొదటి వ్యక్తి చంద్రబాబు. వైసీపీ హాయంలో సరఫరా అయిన మద్యంలో ప్రాణానికి హానికరమైన రసాయనాలు ఉన్నాయని ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి. ఇవాళ కల్తీ మద్యంలో కుంభకోణంలో ఉన్నవారంతా ఏమవుతున్నారు అందరికీ తెలుసు. కల్తీ మద్యం నివారించడానికి క్యూఆర్ కోడ్ తీసుకొచ్చాం. వైసీపీ హయాంలో కల్తీ మద్యంతో జంగారెడ్డి గూడెంలో ఎంతమంది చనిపోయారు. ప్రజల ఆరోగ్యం ముఖ్యం, అందుకని చర్యలు తీసుకుంటున్నాం. పక్కనోడిపై బట్ట కాల్చి వెళ్ళిపోవడం జగన్ నైజం’ అని మంత్రి పయ్యావుల ఫైర్ అయ్యారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!