Pawan Kalyan: అరవ శ్రీధర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ సీరియస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: జనసేన జనరల్ బాడీ మీటింగ్ లో పార్టీ నేతలపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. లడ్డు వ్యవహారంపై ఇంత జరుగుతున్న ఒక్కరు మాట్లాడడం లేదని పార్టీ నేతలకు ఫుల్ గా క్లాస్ తీసుకున్నారు. వైసిపి చేస్తున్న ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టడం లేదని.. అన్నింటికీ నేనే మాట్లాడితే ఇంకా మీరు ఎమ్మెల్యేలు, మంత్రులు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులుగా ఉన్నది ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి నేతల వ్యాఖ్యలపై అలర్ట్ గా ఉండాలని వారి ట్రాప్ లో పడద్దని సూచించారు. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ఇష్టంవచ్చినట్టుగా మాట్లాడతారు జాగ్రత్తగా ఉండాలని.. సిద్ధాంతపరంగా, సబ్జెక్ట్ పరంగా మాట్లాడాలని సూచించారు.
Trike Bike CHILL: అల్ట్రా-కంఫర్టబుల్ ఎలక్ట్రిక్ ట్రైక్ బైక్ చిల్ రిలీజ్.. 150KM రేంజ్.. ఫీచర్స్ కేక
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
అర్వ శ్రీధర్ విషయంపై మాట్లాడిన ఆయన వ్యక్తిగత వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. మీ వల్ల పార్టీకి నష్టం కలుగుతోందని హెచ్చరించారు. ఆ తర్వాత ఆగ్రహంతో మీటింగ్ లో నుంచి పవన్ కళ్యాణ్ మధ్యలోనే వెళ్ళిపోయారు. ఇంకా వైసిపి నేతల వ్యాఖ్యలతో అప్రమత్తంగా ఉండాలని.. వాళ్ల ట్రాప్ లో పడొద్దు అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో డిస్కస్ చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు పైన చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆ తర్వాత జరిగిన పరిణామాలు వంటి విషయాల పైన కూడా పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో చర్చించారు.
ఈ నేపథ్యంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో పడద్దు అంటూ జనసేన నేతలను అలర్ట్ చేశాడు. ఇంకా ఈ మీటింగ్ లో మహిళా ఉద్యోగిని ఆరోపణతో రైల్వే కొడూరు ఎమమెల్యే అరమ శ్రీధర్ ఎపిసోడ్ వ్యవహారం పైన కూడా పవన్ కళ్యాణ్ ఫుల్ గా సీరియస్ అయ్యారు. ఇలా ఓవరాల్ గా పార్టీ నేతల వ్యవహారం పైన పవన్ కళ్యాణ్ మంది పడి సమావేశం మధ్యలో నుంచే వెళ్ళిపోయి.. రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి మంత్రి నాదన్నల మనోహర్ తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శికి అప్పగించి వెళ్ళిపోయినట్టు సమాచారం.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!