Pakistan Economy: పాకిస్థాన్ లో మరోసారి ద్రవ్యోల్బణం.. డజన్ గుడ్లు రూ. 400
పాకిస్థాన్ ప్రజలు మరోసారి ద్రవ్యోల్బణం భారాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ లో ధరలకు సంబందించిన వివరాలను లాహోర్లో పాక్ ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా డజను గుడ్ల ధర మార్గెట్ లో 400 పాకిస్తానీ రూపాయలకు (పీకేఆర్) చేరుకుందని తెలిపారు.
Read Also: North Korea: అమెరికా స్థావరాలే టార్గెట్.. బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన నార్త్ కొరియా
Also Read
- Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
- KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
- Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
- Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
అలాగే, పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా రేట్ల జాబితాను విడుదల చేసినా స్థానిక యంత్రాంగం సక్రమంగా అమలు చేయకపోవడంతో ఈ సమస్య తలెత్తుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం నిర్ణయించిన కిలో 175 ధరకు వ్యతిరేకంగా కిలో ఉల్లిని 230 నుంచి 250 రూపాయల మధ్య విక్రయిస్తున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. లాహోర్లో డజను కోడిగుడ్ల ధర పీకేఆర్ 400కి చేరుకోగా.. అక్కడ చికెన్ కిలోగ్రాము పీకేఆర్ 615 చొప్పున విక్రయిస్తున్నారు. గత నెలలో ఎకనామిక్ కోఆర్డినేషన్ కమిటీ (ECC) జాతీయ ధరల పర్యవేక్షణ కమిటీ (NPMC) ధరల స్థిరత్వాన్ని నిర్ధారించడానికి అలాగే, హోర్డింగ్ తో పాటు లాభదాయకతను నిరోధించే చర్యల కోసం ప్రాంతీయ ప్రభుత్వాలతో క్రమం తప్పకుండా సమన్వయం కొనసాగించాలని ఆదేశించింది. పాకిస్థాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనను ఉటంకిస్తూ.. క్యాబినెట్ కమిటీ సమావేశానికి ఆర్థిక, రెవెన్యూతో పాటు ఆర్థిక వ్యవహారాల తాత్కాలిక సమాఖ్య మంత్రి శంషాద్ అక్తర్ అధ్యక్షత వహించినట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
-
Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
-
KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
-
Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
-
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో