Padi Kaushik Reddy : హుజురాబాద్ అభివృద్ది కోసం ఈటల రాజేందర్ తట్టెడు మట్టి పోయలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ తమిళిసైపై విమర్శలు చేశారు. తాజాగా ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ఫైళ్ళను గవర్నర్ ఎక్కడ పెట్టుకుందని, ఒక్క ఫైల్ కూడా కదలనివ్వడం లేదన్నారు. అంతేకాకుండా.. హుజురాబాద్ నియోజక అభివృద్ది కోసం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తట్టెడు మట్టి పోయలేదని ఆయన ఆరోపించారు. ఈటలను టీవీల్లో చూడాలని చెబుతున్నాడని, ఆయన ఏమన్నా ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అనుకుంటున్నాడో చెప్పాలన్నారు. మాజీ ఎంపీ వివేక్ దగ్గర రూ.40 లక్షల నుండి వంద కోట్లు తీసుకోని హుజురాబాద్ లో ఖర్చు పెట్టామని ఈటల అన్నాడని, ఆ డబ్బులు ఏమయ్యాయనే విషయంపై ఐటీ, ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు కౌశిక్ రెడ్డి.
Also Read : Shahrukh Khan: లేడీ గెటప్లో షారుఖ్.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన కింగ్ ఖాన్
Also Read
- India Squads: పంత్కు షాక్.. నితీశ్కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
- Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
అప్పటి ఎన్నికల్లో కేసీఆర్నీ వెంట ఉంటే గెలిచావని, ఇప్పుడు నా వెంట కేసీఆర్ ఉన్నాడు. వచ్చే ఎన్నికల్లో చూసుకుందామని ఈటలకు కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. నేను ఓడిపోతే నా ముక్కు నేలకు రాస్తానని, 24గంటల విద్యుత్ సరఫరా చేయడం లేదని ఈటల ఆన్నారని, హుజురాబాద్ నియోజకవర్గంలోని ఏ మండలంలో అయిన చర్చకు నేను సిద్దంగా ఉన్నానన్నారు కౌశిక్ రెడ్డి.
తాజావార్తలు
-
India Squads: పంత్కు షాక్.. నితీశ్కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!