Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Operation Sindoor Pakistan Exposed For Spreading Lies And Fake Propaganda After Ceasefire Violations

Operation Sindoor: అబద్దం.. అబద్దం.. అబద్దాల పుట్టగా పాకిస్తాన్..!

Published Date :May 11, 2025 , 9:27 pm
By Kothuru Ram Kumar
Operation Sindoor: అబద్దం.. అబద్దం.. అబద్దాల పుట్టగా పాకిస్తాన్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Operation Sindoor: “ఆపరేషన్ సింధూర్” తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాలలో ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే, అమెరికా మధ్యవర్తిత్వం వహింపుతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు సమ్మతించాయి. అయితే, ఈ కాల్పుల విరమణ చేపట్టిన కొద్ది సేపటికే పాకిస్తాన్ మరోమారు తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఆ దాడులను తిప్పికోట్టింది. ఇకపోతే పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత బోలెడు అబ్దాలు చెప్పింది. ఆ అబద్దాలను భారత సైన్యం ఆధారాలతో సహా నిరూపించింది. మరి ఆ అబద్దాలేంటో చూద్దామా..

Read Also: Akanda 2 : వెయ్యి మందితో బాలయ్య యాక్షన్ సీన్..?

* పాకిస్తాన్ ఛానెల్ ఇండియాకు చెందిన రెండు రాఫెల్ జెట్స్ ను కూల్చేశామని చెప్పింది. కానీ, ఇండియా జెట్స్ కు ఏమీ కాలేదు

* మే 7న ఇండియా పాకిస్తాన్, POKలోని 9 టెర్రరిస్ట్ స్థావరాలపై దాడి చేయగా అందులో 100కు పైగా ఉగ్రవాదుల్లో చనిపోయారు. అయితే, పాక్ 24 మంది చనిపోయారని.. 46 మంది గాయపడ్డారని చెప్పింది.

* ఇండియా డ్రోన్ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ధ్వంసం చేసింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ .. పాక్ ఆర్మీ తమ లొకేషన్ బయటపెట్టడం ఇష్టం లేక కూల్చలేదని ఆసిఫ్ తెలిపారు.

* ఇక దాడులు జరిగిన ప్రదేశంలో ఏడుస్తున్న పిల్లలు, ధ్వంసమైన మసీదుల ఫోటోలు పాకిస్తాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి గాజా, సిరియా, యెమెన్ కు సంబంధించినవని మాట మార్చింది.

Read Also: RRB ALP Recruitment 2025: గుడ్ న్యూస్.. 9970 పోస్టుల దరఖాస్తుకు చివరి తేదీ పొడిగింపు..!

* ఇండియా దాడిని తక్కువ చేసి చూపించడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది. ముందుగా 3 చోట్ల దాడి జరిగిందని చెప్పింది. ఆ తర్వాత షెహబాజ్ షరీఫ్ 6 చోట్ల 24 దాడులు జరిగాయని చెప్పారు.

* పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ బ్లూమ్బిర్గ్ కు ఇండియన్ ఫైటర్ జెట్ని కూల్చేశామనీ, ఇండియన్ సైనికుల్ని బంధించామని చెప్పారు. ఆధారాలడిగితే చూపించలేకపోయారు.

* ఇండియన్ విమానం కూలిపోయిందని చూపించడానికి పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఫేక్ ఫోటోలు, వీడియోలు షేర్ చేశారు.

* బటిండా, అఖ్నూర్లో రెండు మిగ్ విమానాలను కూల్చేశామని పాకిస్తాన్ వీడియో షేర్ చేసింది. ఆ వీడియో 21 మే 2021 నాటిదని తేలింది.

* ఢిల్లీ ఎయిర్ పోర్ట్ మిస్సైల్ దాడి చేసి ధ్వంసం చేశామని పాకిస్తాన్ చెప్పింది. నిజానికి పాకిస్తాన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఆయిల్ డిపోలో అగ్ని ప్రమాదానికి సంబంధించినది.

* ఉధంపూర్ ఎయిర్ బేస్ ను ధ్వంసం చేశామని, పాకిస్తాన్ లోని AIK న్యూస్ పాత వీడియో చూపించింది. అలాగే రాజస్థాన్ లోని హనుమానఢ్ 8 మే 2025న కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం వీడియో అది.

* ఇండియన్ బ్రిగేడ్ హెడ్ క్వాటర్స్ ను ధ్వంసం చేశామని పాకిస్తాన్ మీడియా చెప్పింది. పాకిస్తాన్ ఇంటర్నెట్ యూజర్లు షేర్ చేసిన వీడియో ఫేక్ అని ఫ్యాక్ట్ చెక్లో తేలింది.

* ఇండియా S-400, బ్రహ్మోస్ మిస్సైల్ బేస్లను JF-17 ఫైటర్ జెట్ తో ధ్వంసం చేశామని పాకిస్తాన్ చెప్పింది. అది పూర్తిగా అబద్ధం.

* ఇండియా మసీదులను ధ్వంసం చేసిందని పాకిస్తాన్ చెప్పింది. కానీ, ఇండియా ఏ మతపరమైన స్థలాన్నీ ధ్వంసం చేయలేదు

* ఇండియా ఎయిరీఫీల్డ్స్ సిర్సా, జమ్మూ, పఠాన్కోట్, బటిండా, నలియా, భుజ్లపై దాడి చేశామని పాకిస్తాన్ చెప్పింది. అది కూడా అబద్ధమే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ceasefire Violation
  • fake news
  • India-Pakistan conflict
  • Indian Air Force
  • Indian Army

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

  • Off The Record : కాంగ్రెస్ నేత ప్రపోజల్ విని కేటీఆర్ షాక్?

  • Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

  • Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

  • Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions