Leopard: చిరుత మళ్లీ వచ్చింది.. పచ్చర్లలో మహిళ, తిరుమలలో చిన్నారిని చంపింది ఒక్కటే
- పచ్చర్లలో మహిళను చంపిన చిరుత
- తిరుమలలో చిన్నారిని చంపిన చిరుత ఒక్కటే
- తిరుమల ఘటన తర్వాత నల్లమలలో వదిలేసిన అటవీ అధికారులు
- తాజాగా పచ్చర్లలో మహిళపై దాడి చేసి చంపిన చిరుత.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతంలో తిరుమల కాలినడక మార్గంలో ఓ చిన్నారిని చిరుత చంపి తిన్న విషయం తెలిసిందే.. లక్షిత అనే ఆరేళ్ల బాలికపై దాడి చేసి అడవిలోకి లాక్కెళ్లి చంపేసింది. అయితే.. భక్తులపై దాడికి పాల్పడటంతో అటవీ అధికారులు దానిని కొన్ని రోజులకు బంధించారు. అనంతరం.. నల్లమల అభయారణ్యంలో వదిలేశారు. అయితే.. ఆ చిరుతే మళ్లీ మనుషులపై దాడి చేస్తుంది. పచ్చర్లలో మెహరున్నీసా అనే మహిళను చంపి తింది. కాగా.. ఈ చిరుతను తిరుమలలో చిన్నారిని చంపి తిన్న చిరుతగా అటవీ అధికారులు నిర్ధారించారు.
Read Also: Nag Ashwin: కల్కిగా నటించబోయేది ఎవరంటే.. నాగ్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్
Also Read
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
పచ్చర్లలో చిరుతను బంధించిన తరువాత నిర్ధారణకు వచ్చారు. తిరుమలలో చిన్నారిని చంపిన తరువాత ఒత్తిడి పెరగడంతో ఆ ప్రాంతంలో సంచరించే అన్ని చిరుతలను అధికారులు బంధించారు. కాగా.. కొన్ని నెలల తరువాత అధికారులు నల్లమల అరణ్యంలో వదిలిపెట్టారు. అయితే.. పచ్చర్లలో మహిళను చంపిన తరువాత తిరుమల చిరుతను ఇక్కడికి తెచ్చి వదిలారని అప్పట్లోనే గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. ఫారెస్ట్ వాచర్లు, రైల్వే కూలీలపైనా ఆ చిరుత దాడి చేసింది. అయితే.. మనుషుల పై దాడి చేయడం చిరుత స్వభావం కాదు.. అది మ్యాన్ ఈటర్ గా మారితేనే దాడి చేస్తుందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. మనుషులను చంపిన చిరుతలను మళ్లీ అడవిలోకి వదలద్దని జనం చెబుతున్నారు.
Read Also: AP Assembly Sessions: అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఆర్థిక శాఖ తర్జన భర్జన..
తాజావార్తలు
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!