Vande Bharat Train : వందేభారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ మరియు విశాఖపట్నం మధ్య నడుస్తుంది. రైలుపై మరోసారి రాళ్ల దాడి జరిగింది. మహబూబాబాద్-గార్ల రైల్వేస్టేషన్ల మధ్య వందేభారత్ రైలుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో కోచ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. సికింద్రాబాద్: విశాఖపట్నం నుంచి వందేభారత్ రైలు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Also Read : Organs Donating : అవయవదానం చేయండి.. శిక్ష తగ్గించుకోండి
Also Read
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
రాళ్ల దాడిలో రైలు సీ-8 కోచ్ అద్దాలు పగిలిపోయాయని, అయితే ప్రయాణికులెవరూ గాయపడలేదని రైల్వే పోలీసులు తెలిపారు. ఇటీవల ఖమ్మం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్ రైలు శుక్రవారం (ఫిబ్రవరి 3) సాయంత్రం ఖమ్మం రైల్వేస్టేషన్ దాటిన వెంటనే ముగ్గురు గుర్తు తెలియని యువకులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో రైలు కోచ్ అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
Also Read : TikTok Layoff: భారత దేశంలోని తన సిబ్బందిని తొలగించిన టిక్ టాక్
తాజావార్తలు
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
-
Dal Dhokli Recipe : ఉల్లి, వెల్లుల్లి లేని ట్రెడిషనల్ గుజరాతీ ట్రెడిషనల్ వంటకం .. దీక్షలో ఉన్నప్పుడు భలే రుచిగా.!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..