TikTok Layoff: భారత దేశంలోని తన సిబ్బందిని తొలగించిన టిక్ టాక్
TikTok Layoff: జాతీయ భద్రత దృష్ట్యా చైనీస్ వీడియో షేరింగ్ యాప్ దేశంలో నిషేధించబడి దాదాపు మూడు సంవత్సరాలు అవుతోంది. ప్రజల డేటాను చైనా అధికార పార్టీకి షేర్ చేస్తుందనే ఆరోపణలపై టిక్ టాక్ ను భారత్ నిషేదించింది. ఇది జరిగిన మూడేళ్ల తర్వాత ఈ వారంలో తన మొత్తం భారతీయ ఉద్యోగులను టిక్ టాక్ తొలగించినట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 6, 2023 న టిక్ టాక్ 40 మంది భారతీయ ఉద్యోగులను తొలగించినట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదిక తెలిపింది. తొలగించిన ఉద్యోగులకు మూడు నుంచి తొమ్మిది నెలల వరకు జీతం అందించనుందని నివేదిక తెలిపింది.
Read Also: Turkey, Syria Earthquake : 22వేలు దాటిన మృతులు.. శిథిలాల కిందే వేలమంది
Also Read
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
టిక్ టాక్ ఇండియా విభాగంలోని ఉద్యోగులకు ఫిబ్రవరి 28 చివరి పనిదినం అని నివేదిక పేర్కొంది. జాతీయ భద్రత దృష్ట్యా ఇప్పటి వరకు 300 చైనీస్ యాప్లను భారత్ నిషేదించింది. భారత్ లో టిక్ టాక్ ను నిషేధించినప్పటి నుంచి భారతీయ ఉద్యోగుల్లో చాలా మంది దుబాయ్ తో పాటు ఇతర దేశాల్లో పని చేస్తున్నారు. టిక్ టాక్ ను భారత్ నిషేధించిన నాటికీ మన దేశం మొత్తం 200 మిలియన్లకు పైగా వినియోగదారులతో అతిపెద్ద మార్కెట్ గా ఉంది. టిక్ టాక్ దేశం వదిలి వెళ్లిపోవడంతో దాని స్థానాన్ని ఎంఎక్స్ తకటక్, జోష్, మోజ్ వంటి అనేక భారతీయ ప్లాట్ ఫామ్ లు భర్తీ చేశాయి. అంతేకాకుండా, ఇన్స్టాగ్రామ్ షార్ట్ వీడియో ప్లాట్ ఫారం రీల్స్, అలాగే యూట్యూబ్ కి చెందిన యూట్యూబ్ షార్ట్స్ కూడా భారత మార్కెట్ లో గణనీయమైన వాటాను కలిగి ఉన్నాయి.
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!