England: దారుణం.. నవజాత శిశువులను చంపుతున్న నర్సు
- దారుణానికి పాల్పడుతున్న నర్సు లూసీ లెట్బీ నవజాత శిశువులను చంపుతున్న నర్సు
- ఇంతకుముందు పలువురు శిశువులను చంపిన నర్సు
- మరోసారి శిశువును చంపడానికి ప్రయత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటన్లో ఓ నర్సు దారుణ ఘటనకు పాల్పడుతుంది. అప్పుడే పుట్టిన నవజాత శిశువులను చంపేస్తుంది. ఇంతకుముందు కూడా ఆ నర్సుపై పిల్లలను చంపుతున్న ఆరోపణలపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. 2016 ఫిబ్రవరిలో వాయువ్య ఇంగ్లండ్లోని కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్లో నెలలు నిండని నవజాత శిశువును చంపడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా మరోసారి విషయం బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. లూసీ లెట్బీ అనే నర్సు తాను పనిచేస్తున్న ఆసుపత్రిలో నవజాత శిశువును చంపడానికి ప్రయత్నించింది. దీంతో.. నర్సు లూసీ లెట్బీపై పిల్లలను చంపిన ఆరోపణలపై మళ్లీ కేసు నమోదైంది.
Bandi Sanjay : హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశం కావడంతో.. న్యాయవాది నిక్ జాన్సన్ తన కేసుపై దర్యాప్తు చేపట్టారు. నర్సు ఒక నవజాత శిశువుకు ఉన్న శ్వాస గొట్టాన్ని తొలగిస్తుండగా సీనియర్ కన్సల్టెంట్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారని ఆరోపించారు.
నర్సు పిల్లవాడిని ఊపిరి పీల్చుకోకుండా.. వెంటిలేటర్ కట్ చేసిందని, అంతేకాకుండా గుండె స్థాయిని నియంత్రించే మరో యంత్రాన్ని కట్ చేసిందని చెప్పారు. పిల్లల గుండె స్థాయి లేదా రక్తంలో ఆక్సిజన్ స్థాయి నిర్దిష్ట స్థాయి కంటే తక్కువగా ఉంటే.. అలారం మోగుతుందని.. అయితే అలారం మోగలేదని లాయర్ చెప్పారు.
Bihar: విరిగిన కాలుకు ప్లాస్టర్ బదులుగా అట్టపెట్టె.. ఇదేం వైద్యం రా.. బాబు
కొంత సమయం తర్వాత శిశువైద్యుడు రవి జయరామ్ వార్డుకు వెళ్లి చూడగా.. లెట్బీ అక్కడే ఉందని, అలారం మోగకుండా చేసిందని చెప్పారు. న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తూ.. నర్సు అక్కడ నిలబడి అలారం మోగకుండా అడ్డుకుంటోందని తెలిపారు. దీన్ని బట్టి లూసీ ఈ కేసులో దోషి అని మీరు ఊహించవచ్చన్నారు. మరోవైపు.. ఇంతకుముందు అదే ఆస్పత్రిలో 2015-2016 మధ్యకాలంలో ఏడుగురు శిశువులను హత్య చేసిందని.. ఆ కేసులో లూసీ లెట్బీ దోషిగా ఉందని లాయర్ తెలిపారు. పిల్లలను చంపేందుకు ఇన్సులిన్ ఇంజెక్ట్ చేయడం, నరాల్లోకి గాలి నింపడం, అధిక మోతాదులో పాలు ఇవ్వడం వంటి పద్ధతులను ఉపయోగించినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!