Infant Kidnap: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పసికందు కిడ్నాప్ కలకలం
- గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పసికందు కిడ్నాప్ కలకలం
- బిడ్డ బాగున్నాడు అంటూ చేతిలోకి తీసుకొని పరారైన మహిళ
- శిశువును ఎత్తుకెళ్లిన మహిళ కోసం గాలిస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Infant Kidnap: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పసికందు కిడ్నాప్ కలకలం రేపింది. ఆదివారం అర్ధరాత్రి గోరంట్లకు చెందిన షేక్ నసీమా అనే మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం గుర్తు తెలియని ఓ మహిళ జీజీహెచ్కు చేరుకుని.. బిడ్డ బాగున్నాడు అంటూ చేతిలోకి తీసుకొని అక్కడి నుంచి పరారైంది. ఒక్కసారిగా జరిగిన పరిణామంతో కంగుతిని హాస్పిటల్ అధికారులకు బిడ్డ తల్లి ఫిర్యాదు చేసింది. జీజీహెచ్లో శిశువు మాయం ఘటన విషయం తెలుసుకొని పోలీసులు రంగంలో దిగారు. శిశువును ఎత్తుకెళ్లిన మహిళ కోసం గాలిస్తున్నారు.
Read Also: Indrakeeladri Temple: బెజవాడ దుర్గమ్మకు శ్రీకాళహస్తి నుంచి పట్టువస్త్రాలు
Also Read
పసికందు అదృశ్యంపై శిశువు బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఈ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో నలుగురు సభ్యుల ముఠా, గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లోకి ప్రవేశించిందని తెలిసింది. అందులో ఓ మహిళ బాలింతరాలి వేషం వేసుకొని శిశువును అపహరించింది. ఆ వెంటనే దగ్గరలో ఆటోలో మాటు వేసి ఉన్న తమ బృందం వద్దకు వెళ్లింది. ఆటోతో సహా ప్రభుత్వ హాస్పిటల్ నుంచి పారిపోయింది. ప్రస్తుతం శిశువును జాడ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
-
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
-
Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!