Presidential Poll: జులై 17న ఢిల్లీలో ఎన్డీయే నేతల సమావేశం.. ఎందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రపతి ఎన్నికలకు ముందు జూలై 17న సాయంత్రం దేశ రాజధానిలో ఎన్డీయే నేతలు సమావేశం కానున్నారు. జూలై 18న జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, రాష్ట్రపతి ఎన్నికలకు ముందు ఈ సమావేశం జరగనున్నుట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీలో ఎన్డీయే నేతల వ్యూహంపై సవివరమైన చర్చ జరుగుతుందని సమాచారం.
ఈ సమావేశంలో ఎన్డీఏలోని ఉభయ సభలకు చెందిన ఎంపీలందరికీ ఎన్నికల్లో పాల్గొనే విధానాన్ని వివరిస్తామని, మొత్తం ప్రక్రియకు సంబంధించిన మాక్ డ్రిల్ను కూడా నిర్వహించి సభ్యులకు చూపించనున్నట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్డీయే ఎంపీల సమావేశం అనంతరం విందు ఉంటుంది.
Also Read
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- Sonam Wangchuk: ‘‘ఇది రెండో స్వాతంత్య్ర ఉద్యమం’’ సోనమ్ వాంగ్చుక్ సందేశం
Parliament Sessions: కొవిడ్ నిబంధనల మధ్య వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు
రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము తన అభ్యర్థిత్వం కోసం జూన్ 24న నామినేషన్ దాఖలు చేశారు. ముర్ము భారతదేశ చరిత్రలో మొదటి ప్రధాన గిరిజన మహిళా రాష్ట్రపతి అభ్యర్థి. ఒకసారి ఎన్నికైన తర్వాత, ఆమె భారతదేశపు మొదటి గిరిజన రాష్ట్రపతిగా గుర్తింపు పొందనున్నారు. ఆమె ఒడిశా నుంచి మొదటి రాష్ట్రపతి అభ్యర్థి కాగా.. ఆమె ఎన్నికైతే ఒడిశా నుంచి ఎన్నికైన మొదటి రాష్ట్రపతి కానుంది. ఎన్డీయే మిత్రపక్షాలతో పాటు ఎన్డీఏ అభ్యర్థి ముర్ముకు వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేడీ,అకాలీదళ్, ఇతర పార్టీల మద్దతు కూడా ఉంది.
తాజావార్తలు
-
Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
-
Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
-
Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!