Presidential Poll: జులై 17న ఢిల్లీలో ఎన్డీయే నేతల సమావేశం.. ఎందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రపతి ఎన్నికలకు ముందు జూలై 17న సాయంత్రం దేశ రాజధానిలో ఎన్డీయే నేతలు సమావేశం కానున్నారు. జూలై 18న జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, రాష్ట్రపతి ఎన్నికలకు ముందు ఈ సమావేశం జరగనున్నుట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీలో ఎన్డీయే నేతల వ్యూహంపై సవివరమైన చర్చ జరుగుతుందని సమాచారం.
ఈ సమావేశంలో ఎన్డీఏలోని ఉభయ సభలకు చెందిన ఎంపీలందరికీ ఎన్నికల్లో పాల్గొనే విధానాన్ని వివరిస్తామని, మొత్తం ప్రక్రియకు సంబంధించిన మాక్ డ్రిల్ను కూడా నిర్వహించి సభ్యులకు చూపించనున్నట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్డీయే ఎంపీల సమావేశం అనంతరం విందు ఉంటుంది.
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
Parliament Sessions: కొవిడ్ నిబంధనల మధ్య వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు
రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము తన అభ్యర్థిత్వం కోసం జూన్ 24న నామినేషన్ దాఖలు చేశారు. ముర్ము భారతదేశ చరిత్రలో మొదటి ప్రధాన గిరిజన మహిళా రాష్ట్రపతి అభ్యర్థి. ఒకసారి ఎన్నికైన తర్వాత, ఆమె భారతదేశపు మొదటి గిరిజన రాష్ట్రపతిగా గుర్తింపు పొందనున్నారు. ఆమె ఒడిశా నుంచి మొదటి రాష్ట్రపతి అభ్యర్థి కాగా.. ఆమె ఎన్నికైతే ఒడిశా నుంచి ఎన్నికైన మొదటి రాష్ట్రపతి కానుంది. ఎన్డీయే మిత్రపక్షాలతో పాటు ఎన్డీఏ అభ్యర్థి ముర్ముకు వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేడీ,అకాలీదళ్, ఇతర పార్టీల మద్దతు కూడా ఉంది.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!