IRCTC Special Navratri Menu: నవరాత్రి స్పెషల్.. రైల్వేలో కొత్త మెనూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IRCTC Special Navratri Menu: నవరాత్రి సమయంలో ఉపవాసం ఉంటూ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఉపవాసం ఉండే వారి కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) స్పెషల్ మెనూను ప్రవేశపెట్టింది. ఈ స్పెషల్ మెనూ ద్వారా రైల్వేలు ప్రయాణీకులకు సాత్విక్, పండ్ల ఆధారిత భోజనం రెండింటినీ అందించే సౌకర్యాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపింది.
READ ALSO: Kantara Chapter 1: బాప్రే.. 7 వేల స్క్రీన్లలో ‘కాంతార: చాప్టర్1’ రిలీజ్!
Also Read
- Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
- CM Vijay-Kamal haasan: సీఎం విజయ్తో కమల్హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
- AIADMK: అన్నాడీఎంకేలో ముదిరిన సంక్షోభం.. పార్టీ ఆఫీసుల కోసం వర్గపోరు..
మెనూ స్పెషల్ ఏంటంటే..
సాత్విక్ డైట్ మెనూలో సాగో నుంచి రాక్ సాల్ట్ వరకు అన్ని రకాల వంటకాలు ఉంటాయి. జీరా బంగాళాదుంపలు, బంగాళాదుంప టిక్కీలు, సాగో కిచిడి, సాగో వడ, మలై బర్ఫీ, లస్సీ, ఎండిన మఖానా, ఉపవాస కూరగాయలు, వేరుశెనగ ఉప్పు సాదా పెరుగు ఇందులో ఉంటాయి. ఈ స్పెషల్ మెనూ కోసం IRCTC ఈ-క్యాటరింగ్ వెబ్సైట్ లేదా యాప్లో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చెల్లింపు, పే-ఆన్-డెలివరీ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఆర్డర్ చేసిన తర్వాత ప్రయాణీకులు సంబంధిత స్టేషన్లోని వారి బెర్త్లలో వారి భోజనాన్ని అందుకుంటారు. ఈ సాత్విక్ థాలిల ధర రూ.100 నుంచి రూ.200 మధ్య ఉంది.
వందే భారత్లో వన్ లీటరు వాటర్ బాటిల్..
గతంలో వందే భారత్ రైల్లో ప్రయాణికులకు 500 మి.లీ. వాటర్ బాటిల్స్ అందించే వారు. ఈక్రమంలో ప్రయాణికులకు ఒక లీటర్ వాటర్ బాటిల్ అందించాలని రైల్వే బోర్డు అన్ని జోనల్ రైల్వేలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త ఉత్తర్వుల నేపథ్యంలో అన్ని వందే భారత్ రైళ్లలో ప్రయాణికులకు ఒక లీటరు వాటర్ బాటిల్స్ అందుబాటులోకి వచ్చాయి.
READ ALSO: Bangladesh Elections 2026: బంగ్లాదేశ్లో ‘కమలం’ పంచాయతీ.. హీట్ పెంచిన పొలిటికల్ ఫైట్
తాజావార్తలు
-
Peddi: పెద్ది సినిమాలో విక్కీ కౌశల్ తండ్రి?
-
Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
-
Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
-
CM Vijay-Kamal haasan: సీఎం విజయ్తో కమల్హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
-
Malavika Mohanan: విజయ్తో నా బంధంపై అసభ్యకర ప్రశ్నలా?.. తమిళ మీడియాపై మాళవిక మోహనన్ ఫైర్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..