Mythri Movie Makers: భారీగా సినిమాలను ట్రాక్ లో పెట్టిన మైత్రీ మూవీ మేకర్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ జోరు మీదుంది. భారీ బడ్జెట్ తో ఏకంగా 6 భారీ సినిమాలను ఒకదాని తర్వాత ఒకటిగా నిర్మిస్తోంది. వై రవి శంకర్, నవీన్ యెర్నేని యాజమాన్యంలోని ఈ మేకర్స్ ప్రస్తుతం అనేక సినిమాలను సెట్స్ కింద పెట్టాయి . ఇక ఇందుకు సంబంధించి విషయాలు చూస్తే..
Also read: Happy Days Re release : మళ్లీ థియేటర్లలోకి రాబోతున్న హ్యాపీ డేస్.. ఎప్పుడంటే?
Also Read
- Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
- Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
- Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
- Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
పుష్ప – 2: రూల్’.. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా., సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15న ప్రజల ముందుకు థియేటర్స్ కు రానుంది. ఇక RC17 గా రామ్ చరణ్ 17వ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాను కూడా సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు రావచ్చు. ఇక జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ల కాంబోలో తెరకెక్కుతున్న ఒక ప్రాజెక్ట్ మూడేళ్లుగా పెండింగ్ లో ఉంది. ఇది కూడా 2026లో టేకాఫ్ ప్రేక్షకుల ముందుకు రావచ్చు. అలాగే ‘సీతా రామం’ దర్శకుడు హను రాఘవపూడి ప్రభాస్ కోసం ఒక కథను రెడీ చేసాడు. ఈ ప్రాజెక్ట్ 2025 చివరిలో షూటింగ్ ప్రారంభించవచ్చు.
Also read: Save The Tigers 2: సీజన్ 1 కు మించి సీజన్ 2.. ఓటీటీలో దూసుకుపోతున్న ‘సేవ్ ది టైగర్స్ 2’..!
వీటితోపాటు పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. ఈ చిత్రం కూడా 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే తమిళ నటుడు అజిత్ కుమార్ తో కలిసి ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఇటీవల ప్రకటించారు. దీని బడ్జెట్ 150 కోట్ల రూపాయలు. మరోవైపు చిత్రనిర్మాత గోపీచంద్ మలినేని, నటుడు సన్నీడియోల్ కాంబినేషన్ లో ఓ బాలీవుడ్ చిత్రం త్వరలో ప్రకటించబడుతుంది. ఇవ్వన్నీ భారీ బడ్జెట్ సినిమాలు కాగా మరో మీడియం రేంజ్ సినిమాలను కూడా తెరకు ఎక్కిస్తుంది మైత్రీ మూవీ మేకర్స్. ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే..
‘రాబిన్హుడ్’ నితిన్ కథానాయకుడిగా నటించిన సినిమా ఈ ఏడాది చివర్లో థియేటర్లలో విడుదల కానుంది. అలాగే ‘8 వసంతాలు’ అనే టైటిల్ తో దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టితో ఓ సినిమాను లైన్ పెట్టింది. మరోవైపు మలయాళంలో కూడా ‘నడికర్ తిలకం’ అనే మలయాళ ప్రాజెక్ట్ ను నటుడు టోవినో థామస్ తో ప్లాన్ చేసింది.
తాజావార్తలు
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!