Mythri Movie Makers: భారీగా సినిమాలను ట్రాక్ లో పెట్టిన మైత్రీ మూవీ మేకర్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ జోరు మీదుంది. భారీ బడ్జెట్ తో ఏకంగా 6 భారీ సినిమాలను ఒకదాని తర్వాత ఒకటిగా నిర్మిస్తోంది. వై రవి శంకర్, నవీన్ యెర్నేని యాజమాన్యంలోని ఈ మేకర్స్ ప్రస్తుతం అనేక సినిమాలను సెట్స్ కింద పెట్టాయి . ఇక ఇందుకు సంబంధించి విషయాలు చూస్తే..
Also read: Happy Days Re release : మళ్లీ థియేటర్లలోకి రాబోతున్న హ్యాపీ డేస్.. ఎప్పుడంటే?
Also Read
- 200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
పుష్ప – 2: రూల్’.. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా., సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15న ప్రజల ముందుకు థియేటర్స్ కు రానుంది. ఇక RC17 గా రామ్ చరణ్ 17వ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాను కూడా సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు రావచ్చు. ఇక జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ల కాంబోలో తెరకెక్కుతున్న ఒక ప్రాజెక్ట్ మూడేళ్లుగా పెండింగ్ లో ఉంది. ఇది కూడా 2026లో టేకాఫ్ ప్రేక్షకుల ముందుకు రావచ్చు. అలాగే ‘సీతా రామం’ దర్శకుడు హను రాఘవపూడి ప్రభాస్ కోసం ఒక కథను రెడీ చేసాడు. ఈ ప్రాజెక్ట్ 2025 చివరిలో షూటింగ్ ప్రారంభించవచ్చు.
Also read: Save The Tigers 2: సీజన్ 1 కు మించి సీజన్ 2.. ఓటీటీలో దూసుకుపోతున్న ‘సేవ్ ది టైగర్స్ 2’..!
వీటితోపాటు పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. ఈ చిత్రం కూడా 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే తమిళ నటుడు అజిత్ కుమార్ తో కలిసి ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఇటీవల ప్రకటించారు. దీని బడ్జెట్ 150 కోట్ల రూపాయలు. మరోవైపు చిత్రనిర్మాత గోపీచంద్ మలినేని, నటుడు సన్నీడియోల్ కాంబినేషన్ లో ఓ బాలీవుడ్ చిత్రం త్వరలో ప్రకటించబడుతుంది. ఇవ్వన్నీ భారీ బడ్జెట్ సినిమాలు కాగా మరో మీడియం రేంజ్ సినిమాలను కూడా తెరకు ఎక్కిస్తుంది మైత్రీ మూవీ మేకర్స్. ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే..
‘రాబిన్హుడ్’ నితిన్ కథానాయకుడిగా నటించిన సినిమా ఈ ఏడాది చివర్లో థియేటర్లలో విడుదల కానుంది. అలాగే ‘8 వసంతాలు’ అనే టైటిల్ తో దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టితో ఓ సినిమాను లైన్ పెట్టింది. మరోవైపు మలయాళంలో కూడా ‘నడికర్ తిలకం’ అనే మలయాళ ప్రాజెక్ట్ ను నటుడు టోవినో థామస్ తో ప్లాన్ చేసింది.
తాజావార్తలు
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
-
Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!