JC Prabhakar Reddy: మాకు ప్రాణాని ఉంది.. కేతిరెడ్డిని ఏపీ నుంచి బహిష్కరించాలి..!
- మాకు ప్రాణాని ఉంది అంటూ జేసీ సంచలన వ్యాఖ్యలు..
- కేతిరెడ్డిని తాడిపత్రి.. అనంతపురం.. ఏపీ నుంచే బహిష్కరించాలి..
- కేతిరెడ్డి జీవితం గన్మెన్ల తోనే సాగిందన్న జేసీ..
- కేతిరెడ్డితో పాటు ఆయన ఇద్దరు కుమారులను కూడా బహిష్కరించాలని డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JC Prabhakar Reddy: మాకు ప్రాణాని ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫ్యాక్షన్ చేస్తా అని గతంలో మాట్లాడాడు.. మాకు ప్రాణాని ఉంది.. కేతిరెడ్డిని తాడిపత్రి, అనంతపురం, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ నుంచే బహిష్కరించాలని కోరారు.. కేతిరెడ్డి జీవితం గన్మెన్ల తోనే సాగిందన్న ఆయన.. పోలింగ్ రోజు కేతిరెడ్డి పెద్దారెడ్డి తమ కార్యకర్త సూర్యముని ఇంటిపై దాడి చేశారని తెలిపారు.. ఇక, గతంలో ఐఏఎస్, ఐపీఎస్ లు ఏపీని సర్వనాశనం చేశారని విమర్శించారు. ఆ అధికారులు ఇప్పుడు లా గురించి మాట్లాడతారా? అని ఎద్దేవా చేశారు.. కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు ఆయన ఇద్దరు కుమారులను కూడా బహిష్కరించాలని డిమాండ్ చేశారు..
Read Also: Children Begging: విదేశీయుల ఆటోను వెంబడించిన భిక్షాటన చేస్తున్న చిన్నారులు..
Also Read
- Virat Kohli-Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. చరిత్రలో నిలిచిపోయేలా..
- MLC 2026: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలిసారి ఒకే మ్యాచ్లో 50+ సిక్సర్లు..
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Mamata Banerjee: పార్టీ వీడేవారు జూలై 21లోగా వెళ్లిపోండి.. మమతా అల్టిమేటం..
ఇక, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తాడిపత్రికి వస్తే పంచె ఊడదీసి కొడతా.. ఖచ్చితంగా కొడతామని హెచ్చరించారు జేసీ.. తాడిపత్రిలో నాకు శత్రువులు లేరన్న ఆయన.. వైసీపీలో నలుగురు, ఐదుగురు ఉన్నారు.. వాళ్లపై చట్టపరంగానే వెళ్తా.. తాడిపత్రిలో ఉండడానికి నాకు పోలీసుల పర్మిషన్ అవసరం లేదన్నారు. నా నుంచి పోలీసులకు సమాచారం ఇస్తా… అప్పుడు రక్షణ కల్పించండి.. తాడిపత్రిలో అల్లర్ల కేసులో నన్ను అరెస్ట్ చేసుకోండి అని వ్యాఖ్యానించారు. మరోవైపు.. తన ట్రావెల్స్ పై, తనపై పెట్టిన అక్రమ కేసులకు సంబంధించి డీటీసీ, ఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదు.. ఈ నెల 24న అనంతపురం వన్ టౌన్ లో ఫిర్యాదు చేయబోతున్నాను అన్నారు.. పేర్ని నాని, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, డీటీసీలపై ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. పోలింగ్ రోజు అల్లర్లలో మేం ఇచ్చిన ఫిర్యాదుపై కేసులు నమోదు చేయలేదు.. న్యాయం జరిగే వరకు తాను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కదలబోను అన్నారు. కొత్తగా వచ్చిన ఎస్పీ తమను ఇబ్బందులు పెట్టిన కేసులపై విచారణ జరపాలని కోరారు జేసీ ప్రభాకర్రెడ్డి..
తాజావార్తలు
-
Virat Kohli-Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. చరిత్రలో నిలిచిపోయేలా..
-
Vallabhaneni Anil: జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ వివాదం కాదు.. తప్పు చేస్తే ఫెడరేషన్ శిక్షిస్తుంది!
-
Tollywood: నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర సహా టాలీవుడ్ ఏరియాస్ లెక్కలివే
-
MLC 2026: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలిసారి ఒకే మ్యాచ్లో 50+ సిక్సర్లు..
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!