Mahakumbh 2025: మహా కుంభమేళాలో ముస్లిం మహిళలు.. సీఎం యోగిపై పొగడ్తల వర్షం..
- ప్రయాగ్రాజ్లో కుంభమేళా
- ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమం
- భారతీయ సంస్కృతి, సంప్రదాయాల సంగమం
- ఈ కార్యక్రమానికి హాజరైన ముస్లిం మహిళలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమం మహాకుంభమేళా. ఇది భారతీయ సంస్కృతి, సంప్రదాయాల సంగమం మాత్రమే కాదు.. ప్రపంచ ఐక్యతకు చిహ్నంగా కూడా మారింది. లక్షలాది మంది భక్తులతో పాటు, ప్రపంచంలోని వివిధ మూలల నుంచి విదేశీ ప్రతినిధులు కూడా ఈ విశిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు.
READ MORE: PM Modi: “ఫోటోలు తీయండి, లొకేషన్ షేర్ చేయండి”.. ఆప్ని ఎండగట్టాలని ప్రధాని మోడీ ఆదేశం..
Also Read
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
ఈసారి మహాకుంభమేళాకు 10 దేశాల నుంచి 21 మంది సభ్యుల అంతర్జాతీయ ప్రతినిధి బృందం హాజరైంది. వీరిలో ఫిజి, ఫిన్లాండ్, గయానా, మలేషియా, మారిషస్, సింగపూర్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ట్రినిడాడ్, టొబాగో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుంచి ప్రతినిధులు ఉన్నారు. ఈ ప్రతినిధులు కుంభమేళా ఏర్పాట్లను పరిశీలించి, త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. సాధువుల ద్వారా భారతీయ ధార్మిక, సాంస్కృతిక సంప్రదాయాలను తెలుసుకున్నారు.
READ MORE: KTR: వాళ్ల ప్రియారిటీ ఫార్ములా- ఈ కేస్.. మా ప్రియారిటీ ఫార్మర్స్
ప్రతినిధి బృందంలోని ప్రత్యేక సభ్యురాలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన ముస్లిం మహిళ సాలీ ఎల్ అజాబ్ మహాకుంభమేళా యొక్క గొప్ప ఏర్పాట్లను ముక్తకంఠంతో ప్రశంసించింది. “మిడిల్ ఈస్ట్ నుంచి భారతదేశానికి రాకముందు ఇలాంటి పెద్ద మత కార్యక్రమం నేను ఎప్పుడూ చూడలేదు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు.. ఇక్కడ ఏర్పాట్లు, భద్రత కూడా అపూర్వమైనది.” అని పేర్కొంది.
READ MORE: KTR: వాళ్ల ప్రియారిటీ ఫార్ములా- ఈ కేస్.. మా ప్రియారిటీ ఫార్మర్స్
మరోవైపు.. ముంబైకి చెందిన షబ్నమ్ షేక్ అనే ముస్లిం యువతి కూడా మహాకుంభమేళాకు చేరుకుంది. షబ్నం షేక్ ఇక్కడ చాలా మంది సాధువులను, మహాత్ములను సందర్శించి వారి ఆశీర్వాదం తీసుకుంది. దీనితో పాటు, ముస్లిం యువతి అనేక సనాతనీ ఆచారాలలో కూడా పాల్గొంది. యోగి ప్రభుత్వ ఏర్పాట్లను సాటిలేనిదిగా అభివర్ణించింది. ఆమె అయోధ్య పీఠాధీశ్వర్ జగత్గురు ఆచార్య పరమహంస్ దాస్ సన్యాసి శిబిరాన్ని కూడా సందర్శించింది.
తాజావార్తలు
-
Malayalam Thriller: థియేటర్లలో వణికించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్!
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
-
EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!