ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమం మహాకుంభమేళా. ఇది భారతీయ సంస్కృతి, సంప్రదాయాల సంగమం మాత్రమే కాదు.. ప్రపంచ ఐక్యతకు చిహ్నంగా కూడా మారింది. లక్షలాది మంది భక్తులతో పాటు, ప్రపంచంలోని వివిధ మూలల నుంచి విదేశీ ప్రతినిధులు కూడా ఈ విశిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రభుత్వ ఉత్తర్వులు, రిమైండర్లు ఉన్నప్పటికీ మానవ్ సంపద పోర్టల్లో తమ ఆస్తుల వివరాలను ఇవ్వని యూపీలోని 2 లక్షల 44 వేల 565 లక్షల మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదు. వీరికి ఆగస్టు నెల జీతం నిలిచిపోయింది.
భారత దేశ ప్రజలు 500 ఏళ్ల కల నేరవేరింది.. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట వైభవంగా జరిగింది.. జై శ్రీరామ్ నామం నలుదిక్కులు వినిపించేలా గట్టిగా మారుమోగింది. థియేటర్లలోనూ జై శ్రీరామ్… జై హనుమాన్ నామస్మరణ బలంగా వినపడింది.. హనుమాన్ సినిమా ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉంది.. ఈ చిత్ర టీమ్ యూపీ సీఏం యోగిని కలిశారు.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ సినిమా విజయం సాధించడంతో హీరో తేజ…