Muralidhar Rao: తెలంగాణలో యువతే గేమ్ చేంజర్లు.. వాళ్ళు మా వైపు వస్తే అతడ్ని ఓడిస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేను చాలా అంశాల మీద స్పష్టంగా మాట్లాడుతు వస్తున్నాను అని బీజేపీ మధ్యప్రదేశ్ ఇంఛార్జ్ మురళిధర్ రావు అన్నారు. తెలంగాణ, మధ్యప్రదేశ్ అంశాల పైన కూడా మాట్లాడుతున్నాను.. తెలంగాణలో బీజేపీ ఎదుర్కుంటున్న సవాళ్లు, అనుసరిస్తున్న వ్యూహాలపై ప్రధానంగా మాట్లాడుతున్నా.. అదే విషయం నిన్న మాట్లాడిన అని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణలో కొన్ని మీడియా సంస్థలు చెలిమెలో చాపలు పడుతున్నట్టు ఉంది. బీఆర్ఎస్ ను ఓడించాలని అంటే యువత ముఖ్యం.. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్న వర్గం యువతే.. యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. వాళ్ళే గేమ్ చేంజర్లు.. వాళ్ళు మా వైపు వస్తే కేసీఆర్ ను ఓడిస్తామని మురళిధర్ రావు తెలిపారు.
Read Also: Anasuya Bharadwaj: గుక్క పెట్టి ఏడుస్తూ వీడియో షేర్ చేసిన అనసూయ.. అసలు ఏమైందంటే?
Also Read
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
- Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. 'జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ' ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
వక్రీకరించడం జర్నలిజం కాదు.. సంక్షేమ ప్రకటనలు, వాగ్దానాలు కాదు అమలులో వైఫల్యాలకు సొమ్ము చేసుకోగలిగితే ఈ ప్రభుత్వాన్ని ఓడించగలుగుతామని మధ్యప్రదేశ్ బీజేపీ ఇంచార్జ్ మురళిధర్ రావు అన్నారు. కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయంగా భావించడం లేదు.. అందులో గెలిచిన ఆ పార్టీలో ఉండరు అనేది ప్రజల్లో బలమైన నమ్మకం ఉంది.. బీజేపీ తెలంగాణలో పెరిగే పార్టీ.. ఇతర పార్టీలు తగ్గేవి అని ఆయన వ్యాఖ్యనించారు. వ్యూహాత్మక లక్ష్యాలకు అనుగుణంగా పార్టీలో బాధ్యతలు మారుతాయ అని మురళిధర్ చెప్పారు.
Read Also: Muthireddy Yadagiri Reddy: జనగామ టికెట్ వార్.. మరోసారి కన్నీరు పెట్టుకున్న ముత్తిరెడ్డి
బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ పెరిగింది.. ఈ రోజు కూడా పార్టీ పెరగడం ఖాయమని మురళిధర్ రావు అన్నారు. కర్ణాటకతో మధ్యప్రదేశ్ ను పోల్చడం సరికాదు అని ఆయన కామెంట్స్ చేశాడు. మధ్యప్రదేశ్ లో బీజేపీ గెలుస్తుంది అని చెప్పాను.. బీజేపీ చరిత్ర, నేపధ్యం కలిగిన పార్టీ.. మార్కెట్ లో నిలబడి అమ్ముడు పోయే పార్టీ కాదు.. దుష్ప్రచారంతో రాజకీయాలు చేస్తే ప్రజలు గమనిస్తున్నారు అని మధ్యప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ మురళిధర్ రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Japan Lifestyle:100 ఏళ్లు దాటినా చురుకుగానే ఉంటారు.. జపాన్ ప్రజల జీవనశైలిలో ప్రత్యేకత ఏంటి?
-
ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
-
Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
-
Ben Stokes: బెన్ స్టోక్స్ నైట్క్లబ్ వివాదం.. అసలు ఏం జరిగింది?.. భద్రతా సిబ్బందికి కుట్లు పడటానికి కారణమేంటి?
-
West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!