Dead Body In Plastic Bag: తల్లి చంపి ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టిన కూతురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dead Body In Plastic Bag: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం వెలుగులోకి వచ్చింది. కన్న తల్లినే కూతురు అతి కిరాతకంగా హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని ఓ ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ముంబైలోని లాల్ బహుగ్ ప్రాంతంలో ఆ తల్లికూతుర్లు ఉండేవారు. అయితే ఓ రోజు 21 ఏళ్ల కూతురు తన తల్లిని చంపాలని ప్లాన్ వేసింది. అనుకున్నట్లుగానే హత్య చేసి ఓ ప్లాస్టిక్ బ్యాగ్ తన తల్లి మృతదేహాన్ని కుక్కింది. మృతురాలి సోదరుడు, మేనల్లుడు మంగళవారం కాలాచౌకి పోలీస్ స్టేషన్లో అదృశ్యమైన వ్యక్తుల ఫిర్యాదును నమోదు చేసినట్లు డీసీపీ ప్రవీణ్ ముండే తెలిపారు. మొదటి అంతస్తులోని అపార్ట్మెంట్లో వెతకగా, ప్లాస్టిక్ బ్యాగ్లో మహిళ కుళ్ళిపోయిన మృతదేహం కనిపించింది.
Read Also: Bandi Sanjay : ప్రశ్నిస్తే…. అరెస్ట్ చేస్తారా?.. అరెస్టులు, జైళ్లు మాకు కొత్త కాదు
Also Read
- Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
- Ambati Rambabu: నన్ను కేసులతో బెదిరించాలనుకుంటే బెదిరేవారు ఎవరూ లేరు.. అంబటి సంచలన వ్యాఖ్యలు
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
ఒకరోజు కాదు వారం కాదు ఏకంగా కొన్ని నెలల పాటు ఆ బ్యాగులోనే తన తల్లి మృతదేహాన్ని ఉంచింది ఆ కూతురు. మంగళవారం రోజున ఆ మృతురాలి సోదరుడు, అల్లుడు ఆమె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ తల్లికూతుర్లు ఉంటున్న అపార్ట్ మెంట్ కి వెళ్లి అక్కడ వెతికారు. ఇంతలోనే వాళ్లకి ఓ బ్యాగు కనిపించింది. విప్పి చూస్తే కూళ్లిపోయిన ఆ తల్లి మృతదేహం కనిపించింది. వెంటనే ఆ కూతుర్ని పోలీసులు అరెస్టు చేసారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ప్రస్తుతం ఆ కూతుర్ని పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఆ కూతురు తన తల్లిని ఎందుకు చంపింది. ఆ తర్వాత ప్లాస్టిక్ బ్యాగ్ లో కొన్ని నెలల పాటు ఎందుకు ఉంచిది.. అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
Read Also: Funny : వారెవ్వా.. ఏం ఫీల్డింగ్ బాసూ.. క్రికెట్లో నిన్ను మించిన వారే లేరు పో
ఈ మధ్య కాలంలో జరుగుతున్న హత్యలు గమనిస్తే చాలా సంఘటనల్లో హత్య చేయబడ్డ వారి మృతదేహాలు నిందితుల ఇళ్లలోనే దొరుకుతున్నాయి. ఢిల్లీలోని శ్రద్ధా వాకర్ హత్య కేసులో, 28 ఏళ్ల ఆఫ్తాబ్ పూనావాలా తన జీవిత భాగస్వామిని చంపి, ఆమె శరీర భాగాలను రిఫ్రిజిరేటర్లో ఉంచి, ఆపై వాటిని ఒక్కొక్కటిగా నగరంలోని మెహ్రౌలీ అడవిలో అక్కడక్కడ పడవేశాడు.
తాజావార్తలు
-
Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
-
Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
-
Irumbudi Collections: బాక్సాఫీస్లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లోకి!
-
Ambati Rambabu: నన్ను కేసులతో బెదిరించాలనుకుంటే బెదిరేవారు ఎవరూ లేరు.. అంబటి సంచలన వ్యాఖ్యలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?