IPL 2023: కెప్టెన్సీ మీట్ కు రోహిత్ డుమ్మా.. అభిమానుల్లో ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2023 : ఐపీఎల్-16 ప్రాంరభానికి ముందు పది ఫ్రాంఛైజీల సారథులు ఐపీఎల్ ట్రోఫీతో ఫోటోలకు ఫోజులిచ్చారు. కానీ ముంబై సారథి రోహిత్ మాత్రం ఇందులో లేడు. టీమిండియా సారథి, ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మకు ఏమింది. ఐపీఎల్ తొలి మ్యాచ్ కు అతడు అందుబాటులో ఉండడం లేదా.. అని ఇప్పుడు ముంబై ఫ్యాన్స్ ఇదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్-16 ఓపెనింగ్ కు ముందు అహ్మదాబాద్ వేదికగా నిర్వహించే కెప్టెన్సీ మీట్ లో 9 జట్ల సారథులు మాత్రమే పాల్గొన్నారు.
Also Read : Friday stotram: శుక్రవారం నాడు ఐశ్వర్యం ఇచ్చే శ్రీ మహాలక్ష్మీ స్తోత్రాలు
Also Read
- IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
- SRH Vs RCB: ఉప్పల్లో మ్యాచ్ ముగిసినా స్టేడియంలోనే ఉండండి.. కారణం ఏంటంటే..
డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉన్న గుజరాత్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా, చెన్నై సూపర్ కింగ్స్ ఎంఎస్ ధోనీ, రాజస్థాన్ రాయల్స్ సంజూ శాంసన్, డేవిడ్ వార్నర్ ( ఢిల్లీ క్యాపిటల్స్ ), డూప్లెసిస్( రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ), శిఖర్ ధావన్ ( పంజాబ్ ), నితీశ్ రాణా
( కోల్ కతా).. సన్ రైజర్స్ హైదరాబాద్ సారథి ఎయిడెన్ మార్క్ రమ్ ప్రస్తుతం సౌతాఫ్రికాలోనే ఉన్నాడు. అతడి స్థానంలో భువనేశ్వర్ కుమార్ పాల్గొన్నాడు. కానీ ఈ మీట్ కు ముంబై సారథి రోహిత్ శర్మ రాలేదు. ఎంత బిజీగా ఉన్న ఐపీఎల్ ప్రారంభానికి ముందు జరిగే కెప్టెన్సీ మీట్ లో అన్ని జట్ల సారథూలు పాల్గొంటారు. కానీ రోహిత్ శర్మ రాకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తుంది.
Also Read : IPL 2023 : ఐపీఎల్ సమరానికి సిద్ధం.. తొలి పోరులో సీఎస్కే వర్సెస్ గుజరాత్..
ఏప్రిల్ 1న చిన్నస్వామి స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తొలి మ్యాచ్ ఆడనుంది. మరి ఈ మ్యాచ్ కు రోహిత్ అందుబాటులో ఉంటాడా.. ఉండడా.. అన్నదీ అనుమానంగానే ఉంది. రోహిత్ కు ఏమైనా గాయమైందా.. లేక మరేదైన సమస్య వల్ల ఈ మీటింగ్ ను ఎగ్గొట్టాడా అన్న చర్చ జరుగుతుంది. కాగా ముంబైలో హెడ్ కోచ్ మార్క్ బౌచర్ తో కలిసి విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ పాల్గొన్నాడు. వారు అడిగిన ప్రశ్నలకు ఉత్సహంగానే సమాధానాలు చెప్పాడు. కానీ ఇప్పుడు ఉన్నఫళంగా కెప్టెన్సీ మీట్ కు డుమ్మా కొట్టడానికి గల కారణాలు మాత్రం తెలియడం లేదు.
తాజావార్తలు
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
VishnuPriya : ఏడ్చి ఏడ్చి విసిగిపోయా, ఇక నోరు మూసుకునేది లేదు: విష్ణుప్రియ ఫైర్!
-
Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
-
RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
-
SRH Vs RCB: ఉప్పల్లో మ్యాచ్ ముగిసినా స్టేడియంలోనే ఉండండి.. కారణం ఏంటంటే..
ట్రెండింగ్
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!