Mukhesh Ambani : ముఖేష్ అంబానీ డీప్ఫేక్ వీడియో.. రూ.7లక్షలు మోసపోయిన మహిళా వైద్యురాలు
- అధిక రాబడికి ఆశపడి రూ.7లక్షలు పోగొట్టుకున్న డాక్టర్
- 16అకౌంట్లకు డబ్బులు పంపిన వైనం
- ముకేష్ అంబానీని చూసి మోసపోయిన మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukhesh Ambani : ముంబైలోని అంధేరిలో మహిళా ఆయుర్వేద వైద్యురాలిని రూ.7 లక్షలు మోసం చేసిన ఉదంతం వెలుగు చూసింది. ఈ మోసం చేయడానికి డీప్ఫేక్ వీడియోలను ఉపయోగించారు. 54 ఏళ్ల డాక్టర్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా షేర్ ట్రేడింగ్ స్కామ్కు గురయ్యారు. ఇందులో వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ డీప్ఫేక్ వీడియో ఉపయోగించారు, అందులో అతను ‘రాజీవ్ శర్మ ట్రేడ్ గ్రూప్’ గురించి మాట్లాడుతున్నట్లు కనిపించింది. ఈ వీడియోలో అధిక రాబడి కోసం ఈ కంపెనీకి చెందిన బీసీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ అకాడమీలో చేరాలని అంబానీ ప్రజలను కోరుతున్నట్లు కనిపించింది.
Read Also:World Music Day: పాటలు వినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ముకేశ్ అంబానీకి సంబంధించిన రెండో డీప్ఫేక్ వీడియో ఇది. అంతకుముందు మార్చిలో, స్టాక్ ట్రేడింగ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇదే విధమైన వీడియో బయటపడింది. ఇందులో ‘స్టూడెంట్ వెనెట్’ పేజీని ప్రజలు ఫాలో అవ్వాలని ఏఐ ద్వారా అంబానీ చెప్పినట్లు కనిపించింది. ఇక్కడ ఇంటర్నెట్ వినియోగదారులు ఉచిత పెట్టుబడి సలహా పొందవచ్చు. జూన్ 10న ముంబై వైద్యురాలు కెకె హెచ్ పాటిల్ ఈ మోసానికి గురయ్యారు. ఈ క్రమంలో 16 వివిధ బ్యాంకు ఖాతాలకు మొత్తం రూ.7 లక్షలు పంపారు. బదులుగా ఆమెకు అంబానీ నుండి అధిక రాబడి వస్తుందని నమ్మబలికారు.
Read Also:Yusuf Pathan: నేను ఎంపీ అయ్యాను కాబట్టే బుల్డోజర్లు తెస్తారు..
మహిళా వైద్యురాలు మోసాన్ని ఎలా అనుమానించింది?
రూ.7 లక్షలు పోగొట్టుకోవడంతో మహిళా వైద్యురాలు తనకు జరిగిన మోసం గురించి తెలిసింది. ఆమె ట్రేడింగ్ వెబ్సైట్లో రూ.30 లక్షల లాభం చూపుతోంది, కానీ ఆమె దానిని విత్డ్రా చేయలేకపోయింది. దీంతో ఆమెకు సందేహం వచ్చింది. దీనిపై మహిళ పోలీస్ స్టేషన్లో గుర్తుతెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించింది. ఈ కేసులో దుండగులు డీప్ఫేక్ టెక్నాలజీ సాయం తీసుకున్నారని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై బ్యాంకు నోడల్ అధికారులతో పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పుడు ఆ మహిళ నగదు బదిలీ చేసిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!