Mutual Fund: మ్యూచువల్ ఫండ్స్పై పెరుగుతున్న నమ్మకం.. రూ.10 లక్షలు పెడితే రూ.5.49 కోట్ల రాబడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mutual Fund: ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్పై ప్రజల నమ్మకం వేగంగా పెరిగింది. మ్యూచువల్ ఫండ్ బహుళ ఆస్తుల కేటాయింపు ఫండ్ పెట్టుబడిదారులకు మెరుగైన రాబడిని ఇచ్చింది. ఇది గత 21 ఏళ్లలో సంవత్సరానికి 21 శాతం చొప్పున రిటర్న్స్ ఇచ్చింది. ICICI ప్రుడెన్షియల్ మల్టీ-అసెట్ ఫండ్ అతిపెద్ద బహుళ-ఆస్తి కేటాయింపు నిధులలో ఒకటి 21 సంవత్సరాలు పూర్తయింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి ఈ పథకం నిర్వహణలో ఉన్న ఆస్తి (AUM) రూ. 24,060.99 కోట్లు. మల్టీ అసెట్ కేటగిరిలో దాదాపు 57శాతం వాటాను కలిగి ఉంది. ఈ పథకం ప్రారంభించిన సమయంలో అంటే అక్టోబర్ 31, 2002న ఒకేసారి రూ. 10 లక్షల పెట్టుబడి పెడితే సెప్టెంబర్ 30 నాటికి 21 శాతం CAGR చొప్పున సుమారు రూ. 5.49 కోట్లు అవుతుంది.
Read Also:Supreme Court: నేతలపై క్రిమినల్ కేసులను విచారించాలని హైకోర్టులకు సుప్రీం ఆదేశం
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ICICI ప్రుడెన్షియల్ మల్టీ అలోకేషన్ ఫండ్ లో రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా సుమారు రూ. 2.57 కోట్ల రాబడిని అందించింది. ఇది సంవత్సరానికి 16శాతం వడ్డీరేటున రాబడి అందించింది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP)లో పెట్టుబడిదారుడు 21 సంవత్సరాల క్రితం రూ. 10 వేల SIP ఆధారంగా రూ. 25.2 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఈ మొత్తం సెప్టెంబర్ 30 వరకు రూ.2.1 కోట్లకు పెరిగింది. అంటే వార్షిక రాబడి 17.5 శాతంగా ఉంది. అంటే పెట్టిన పెట్టుబడికి 13.7 శాతం అధిక రాబడిని ఇచ్చింది.
Read Also:Nominations: సూర్యాపేట, మహబూబ్నగర్లలో నామినేషన్లు దాఖలు చేసిన మంత్రులు
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!