MP K Laxman : బీజేపీ ఎన్నికల మిషనరీని తట్టుకునే శక్తి ఏ పార్టీకి లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాదిలో పార్టీనీ బలోపేతం చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ ఎన్నికల మిషనరీ నీ తట్టుకునే శక్తి ఏ పార్టీ కి లేదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ లో బీజేపీనీ అధికారంలోకి తీసుకు రావడానికి పార్టీ హై కమాండ్ రంగం లో దిగిందని ఆయన వెల్లడించారు. ప్రధాని సభలో గెలుపుపై విశ్వాసం మరింత పెరిగిందని లక్ష్మణ్ అన్నారు.
Also Read : SS Rajamouli: దైవ చింతనలో రాజమౌళి.. అక్కడి ఆలయాలు అన్నీ చుట్టేస్తున్నాడు!
Also Read
- Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
- Vizag: పరిచయస్తులే యమకింకరులు.. సాగర తీరంలో వరుస హత్యల వెనుక మిస్టరీ ఇదేనా?
- Nalgonda: ప్రాణం తీసిన దశాబ్ద కాలం క్రితం పగ.. బీఆర్ఎస్ నేత హత్య వెనుక ఏం జరిగిందంటే..!
- Marco Rubio: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచానికి దీర్ఘకాలిక సంక్షోభం.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
ప్రజల్లో కూడా విశ్వాసం పెరిగిందని, అవినీతి కేసీఆర్ ప్రభుత్వం పై మోడీ విరుచుకు పడ్డారని ఆయన అన్నారు. అయన ప్రసంగంలో తెలంగాణ ప్రజల పట్ల ఉన్న అవేదన కనిపించిందని, విపక్ష పార్టీల సీఎంలు అభివృద్ధిలో పాలు పంచుకుంటుంటే కేసీఆర్ మాత్రం కప్పదాటు వైఖరితో ఉన్నారని, సహకరించడం లేదని ఆయన మండిపడ్డారు. 30 శాతం కమిషన్ సర్కార్ ను ప్రజలు తరిమి కొడతారని లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దళిత బంధు పథకంలో భారీగా అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
Also Read : Kishan Reddy : ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ వైఫల్యాలను వివరించాలి
అంతేకాకుండా.. దశాబ్ధి ఉత్సవాల పేరుతో ప్రభుత్వ సొమ్ముతో పార్టీకి ప్రచారం చేసుకున్నారని ధ్వజమెత్తారు ఎంపీ లక్ష్మణ్. బీఆర్ఎస్ నేతలు తమ అవినీతిని ఒకరిది ఒకరు బయటపెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఆదరిస్తారని దీమా వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో అవినీతిలో మొదటి స్థానానికి చేరుకుందని ఆరోపణలు చేశాడు. ఈ రాష్ట్రం అవినీతి పట్ల ప్రధాని మోడీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. కేసీఆర్ అవినీతి చేస్తుండడం మూలంగానే ప్రధానిని కలవడానికి ముఖం చెల్లట్లేదు అంటూ కామెంట్ చేశాడు ఎంపీ లక్ష్మణ్.
- Tags
- bjp
- breaking news
- BRS
- cm kcr
- latest news
తాజావార్తలు
-
RCB vs GT : గుజరాత్పై ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ.. ఏకంగా 92 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి..!
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!