MP K Laxman : బీజేపీ ఎన్నికల మిషనరీని తట్టుకునే శక్తి ఏ పార్టీకి లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాదిలో పార్టీనీ బలోపేతం చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ ఎన్నికల మిషనరీ నీ తట్టుకునే శక్తి ఏ పార్టీ కి లేదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ లో బీజేపీనీ అధికారంలోకి తీసుకు రావడానికి పార్టీ హై కమాండ్ రంగం లో దిగిందని ఆయన వెల్లడించారు. ప్రధాని సభలో గెలుపుపై విశ్వాసం మరింత పెరిగిందని లక్ష్మణ్ అన్నారు.
Also Read : SS Rajamouli: దైవ చింతనలో రాజమౌళి.. అక్కడి ఆలయాలు అన్నీ చుట్టేస్తున్నాడు!
Also Read
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్పై వేటు!
ప్రజల్లో కూడా విశ్వాసం పెరిగిందని, అవినీతి కేసీఆర్ ప్రభుత్వం పై మోడీ విరుచుకు పడ్డారని ఆయన అన్నారు. అయన ప్రసంగంలో తెలంగాణ ప్రజల పట్ల ఉన్న అవేదన కనిపించిందని, విపక్ష పార్టీల సీఎంలు అభివృద్ధిలో పాలు పంచుకుంటుంటే కేసీఆర్ మాత్రం కప్పదాటు వైఖరితో ఉన్నారని, సహకరించడం లేదని ఆయన మండిపడ్డారు. 30 శాతం కమిషన్ సర్కార్ ను ప్రజలు తరిమి కొడతారని లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దళిత బంధు పథకంలో భారీగా అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
Also Read : Kishan Reddy : ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ వైఫల్యాలను వివరించాలి
అంతేకాకుండా.. దశాబ్ధి ఉత్సవాల పేరుతో ప్రభుత్వ సొమ్ముతో పార్టీకి ప్రచారం చేసుకున్నారని ధ్వజమెత్తారు ఎంపీ లక్ష్మణ్. బీఆర్ఎస్ నేతలు తమ అవినీతిని ఒకరిది ఒకరు బయటపెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఆదరిస్తారని దీమా వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో అవినీతిలో మొదటి స్థానానికి చేరుకుందని ఆరోపణలు చేశాడు. ఈ రాష్ట్రం అవినీతి పట్ల ప్రధాని మోడీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. కేసీఆర్ అవినీతి చేస్తుండడం మూలంగానే ప్రధానిని కలవడానికి ముఖం చెల్లట్లేదు అంటూ కామెంట్ చేశాడు ఎంపీ లక్ష్మణ్.
- Tags
- bjp
- breaking news
- BRS
- cm kcr
- latest news
తాజావార్తలు
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?