Nandyala: 18 రోజుల పసివాడిని గొంతు కొరికి హత్య చేసిన కన్నతల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandyala: నవ మాసాలు కడుపులో మోసి.. బిడ్డ బయటకు వచ్చిన తర్వాత అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన తల్లి.. ఆ పసికందు పాలిట మృత్యువైంది. భర్త మీద కోపంతో కన్నబిడ్డను కడుపున పెట్టుకుంది. పుట్టి నెల రోజులు గడవక ముందే తన చేతులారా చంపేసింది ఓ కసాయి తల్లి. భర్త మీద కోపం ఉంటే.. అతనిపై తీర్చుకోవాలి కానీ, పసికందు ఏమీ చేసిదంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Koona Ravikumar: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ని ఇంటికి సాగనంపడం కాయం
Also Read
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
- IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
నంద్యాల జిల్లా కేంద్రంలోని గాంధీ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. 18 రోజుల పసివాడిని గొంతు కొరికి, చిన్న కత్తితో పొడిచి చంపేసింది కన్నతల్లి. షానుబి, మహేష్ కు మూడేళ్ల క్రితం ప్రేమ వివాహమైంది. అయితే తొలి కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చిన షానుబి.. వారం రోజుల తర్వాత ఆ శిశువు అనారోగ్యంతో మృతి చెందింది. రెండవ కాన్పులో షానుబి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
Read Also: CM Jagan: అక్టోబరు 26 నుంచి బస్సు యాత్ర.. అత్యంత ముఖ్యమైన కార్యక్రమమన్న జగన్
అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్యన విభేదాలు వస్తున్నాయి. దీంతో భర్త మహేష్ పై కోపంతో పసికందును గొంతు కొరికి చంపేసింది. దీంతో పసివాడి గొంతు పై తీవ్ర గాయం కావడంతో.. పసివాడి అరుపులకు స్థానికులు వచ్చి చూడగా.. షానుబి మొహంపై రక్తం ఉంది. వెంటనే శిశువును చూసేసరికి గొంతు దగ్గర రక్తం వస్తుంది. ఎందుకిలా చేశావని అడిగితే.. తన భర్తపై కోపంతో పసివాడిని ఈ దారుణానికి పాల్పడినట్లు షానుబి చెప్పిందని బంధువులు తెలిపారు.
తాజావార్తలు
-
Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
VishnuPriya : ఏడ్చి ఏడ్చి విసిగిపోయా, ఇక నోరు మూసుకునేది లేదు: విష్ణుప్రియ ఫైర్!
-
Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
ట్రెండింగ్
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!