Nandyala: 18 రోజుల పసివాడిని గొంతు కొరికి హత్య చేసిన కన్నతల్లి
Nandyala: నవ మాసాలు కడుపులో మోసి.. బిడ్డ బయటకు వచ్చిన తర్వాత అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన తల్లి.. ఆ పసికందు పాలిట మృత్యువైంది. భర్త మీద కోపంతో కన్నబిడ్డను కడుపున పెట్టుకుంది. పుట్టి నెల రోజులు గడవక ముందే తన చేతులారా చంపేసింది ఓ కసాయి తల్లి. భర్త మీద కోపం ఉంటే.. అతనిపై తీర్చుకోవాలి కానీ, పసికందు ఏమీ చేసిదంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Koona Ravikumar: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ని ఇంటికి సాగనంపడం కాయం
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
నంద్యాల జిల్లా కేంద్రంలోని గాంధీ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. 18 రోజుల పసివాడిని గొంతు కొరికి, చిన్న కత్తితో పొడిచి చంపేసింది కన్నతల్లి. షానుబి, మహేష్ కు మూడేళ్ల క్రితం ప్రేమ వివాహమైంది. అయితే తొలి కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చిన షానుబి.. వారం రోజుల తర్వాత ఆ శిశువు అనారోగ్యంతో మృతి చెందింది. రెండవ కాన్పులో షానుబి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
Read Also: CM Jagan: అక్టోబరు 26 నుంచి బస్సు యాత్ర.. అత్యంత ముఖ్యమైన కార్యక్రమమన్న జగన్
అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్యన విభేదాలు వస్తున్నాయి. దీంతో భర్త మహేష్ పై కోపంతో పసికందును గొంతు కొరికి చంపేసింది. దీంతో పసివాడి గొంతు పై తీవ్ర గాయం కావడంతో.. పసివాడి అరుపులకు స్థానికులు వచ్చి చూడగా.. షానుబి మొహంపై రక్తం ఉంది. వెంటనే శిశువును చూసేసరికి గొంతు దగ్గర రక్తం వస్తుంది. ఎందుకిలా చేశావని అడిగితే.. తన భర్తపై కోపంతో పసివాడిని ఈ దారుణానికి పాల్పడినట్లు షానుబి చెప్పిందని బంధువులు తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!