Mohsin Naqvi: యుద్ధం మీకు గర్వకారణమైతే.. పీఎం మోడీ ఆపరేషన్ సింధూర్ పోస్ట్పై స్పందించిన మొహ్సిన్ నఖ్వీ
- పీఎం మోడీ ఆపరేషన్ సింధూర్ పోస్ట్పై స్పందించిన మొహ్సిన్ నఖ్వీ
- యుద్ధం మీకు గర్వకారణమైతే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్ ఫైనల్స్ లో భారత్ పాక్ పై విజయ దుంధుబి మోగించిన తర్వాత టీమిండియా ఆసియా కప్ ట్రోఫీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చీఫ్, ఆ దేశ మంత్రి మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా తీసుకోవడానికి నిరాకరించడంతో హైడ్రామా చోటుచేసుకుంది. దీంతో నఖ్వీ అంతర్జాతీయ వేదికపై అవమానాన్ని మూటగట్టుకున్నాడు. ఇప్పుడు భారత్ క్రీడా స్ఫూర్తిని అవమానించిందని ఆరోపిస్తున్నారు. ఆట తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందన పోస్ట్పై మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్లో నఖ్వీ స్పందించారు. మోడీపై ఆయన చేసిన తాజా ప్రకటన వివాదానికి దారితీసింది.
Also Read:Bathukamma After Dasara: ఇక్కడ దసరా తర్వాతనే సద్దుల బతుకమ్మ.. ఎక్కడో తెలుసా?
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
- Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
- CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్, ప్రస్తుత ACC అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ స్పందిస్తూ, “యుద్ధం మీ గర్వానికి కొలమానమైతే, పాకిస్తాన్ చేతిలో మీ అవమానకరమైన ఓటమిని చరిత్ర ఇప్పటికే నమోదు చేసింది. ఏ క్రికెట్ మ్యాచ్ కూడా చరిత్ర సత్యాన్ని తిరిగి వ్రాయలేదు. యుద్ధాన్ని క్రీడల్లోకి లాగడం మీ నిరాశను బహిర్గతం చేస్తుంది, క్రీడా స్ఫూర్తికి అవమానం.” అని తెలిపాడు.
Also Read:Telangana: ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ముగింపు.. క్రాస్ ఎగ్జామినేషన్ కీలక దశ
ఫైనల్లో పాకిస్తాన్ పై భారతదేశం 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత, PM మోడీ X లో పోస్ట్ చేస్తూ, “క్రికెట్ మైదానంలో ఆపరేషన్ సిందూర్. ఫలితం అదే. భారతదేశం గెలిచింది. అందరు భారతీయ క్రికెటర్లకు అభినందనలు” అని రాసుకొచ్చారు. పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం నాశనం చేసిన ఆపరేషన్ సిందూర్ గురించి PM మోడీ ప్రస్తావించారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత సైన్యం ఈ ఆపరేషన్ నిర్వహించింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
-
Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
-
Kala Chana Pulao Recipe: 4 స్టెప్స్లో కాలా చనా పులావ్.. టేస్ట్తో పాటు ప్రోటీన్ డబుల్.!
-
CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!