Palla Rajeshwar Reddy : బీజేపీ అడ్వకేట్లు నిన్న న్యాయ వ్యవస్థపై దాడి చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హై కోర్టు , సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ లను కోరుతున్నా… నిన్న బండి సంజయ్ బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టులో జరిగిన పరిణామాలను తెలుసుకోవాలని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అడ్వకేట్ లు నిన్న న్యాయ వ్యవస్థ పై దాడి చేశారని ఆయన ఆరోపించారు. బండి సంజయ్ తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అని కోర్టులో పచ్చి అబద్ధాలు చెప్పారని ఆయన మండిపడ్డారు. బీజేపీ లాయర్లు వద్దని అన్న… కోర్టులో అబద్ధం చెప్పారు బండి సంజయ్ అని ఆయన ధ్వజమెత్తారు.
Also Read : Man shoots girlfriend: పెళ్లికి నిరాకరించిందని.. ప్రియురాలిని కాల్చి చంపి ఆపై!
Also Read
బండి సంజయ్ జైలు నుంచి వచ్చిన తర్వాత నా ఫోన్ తో ఏమి పని అంటున్నాడని, పోలీసులను బెదిరిస్తున్నారు బండి సంజయ్ అని పల్లా రాజేశ్వర్ రెడ్డి దుయ్యబట్టారు. వాళ్ళ లాయర్లు కూడా అదే రకంగా మాట్లాడతారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రఘునందన్ ఉన్నతాధికారులను బూతులు తిడుతున్నారని, ఆ హక్కు ఆయనకు ఎవరు ఇచ్చారు ? అని ఆయన ప్రశ్నించారు. బండి సంజయ్ పేపర్ లీకేజీ కుట్రలో ఏ1 అని, అవసరం అయినప్పుడల్లా జడ్జీలను బీజేపీ శ్రేణులు ట్రోల్ చేస్తున్నాయన్నారు.
Also Read : Pocharam Srinivas Reddy : కొత్త బిచ్చగాళ్లకు కేసీఅర్ను ఎదుర్కొనే దమ్ము లేదు
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?