MLA Varaprasad : జగన్ మోహన్ రెడ్డి వినూత్నమైన పాలన అందిస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓదార్పు యాత్రలో జగన్లో ప్రజలు ఒక నాయకుడిని చూశారని, ప్రజల్లో ఉండాలనే నా ఆలోచనను ఓదార్పు యాత్రలో జగన్ తో పంచుకున్నానని తెలిపారు ఎమ్మెల్యే వరప్రసాద్. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ మాట్లాడుతూ.. నా ఆలోచనలకు జగన్ మోహన్ రెడ్డి అవకాశం కల్పించారన్నారు. పాదయాత్రలో జగన్ మోహన్ రెడ్డి వెంట నడిచానన్నారు. జగన్ మోహన్ రెడ్డి పథకాలను ప్రకటిస్తుంటే ఇది సాధ్యమేనా అనుకున్నా అని, మేనిఫెస్టోను ఒక మత గ్రంధంలా చూస్తానంటే ఆలోచనలో పడ్డా అని ఆయన తెలిపారు. రాజకీయాల్లో మార్పు రావాలని కోరుకునే పౌరుల్లో నేనూ ఒకడిని అని, మేనిఫెస్టోను క్రమబద్ధంగా అమలు చేస్తుండటం చూస్తే చాలా ఆనందంగా ఉందన్నారు.
Also Read : Driver Booked for Kissing: 18 ఏళ్ల యువతికి ముద్దుపెట్టి ఆటోడ్రైవర్ వేధింపులు
జగన్ మోహన్ రెడ్డి వినూత్నమైన పాలన అందిస్తున్నారన్నారు. దూరపు ఆలోచనలతో పాలన చేసే నాయకులు చాలా అరుదు అని, విద్యకు ప్రాధాన్యం కల్పిస్తున్న విధానం అభినందనీయమన్నారు. ఓ దళిత సామాజికవర్గం నుంచి వచ్చిన వ్యక్తిగా నాకు చాలా సంతోషంగా ఉందని, వ్యవసాయానికి జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. పొలంబడి కార్యక్రమం ద్వారా వ్యవసాయానికి సంబంధించి సూచనలు అందిస్తున్నారని ఆయన తెలిపారు. పేదలకు మేలు చేసే ప్రభుత్వాలే కలకాలం ఉంటాయని, జగన్ మోహన్ రెడ్డి కలకాలం సీఎంగా కొనసాగాలన్నారు.
Also Read
- PM Modi: కిర్గిజ్స్థాన్లో ‘మానస్’ ప్రత్యక్ష పఠనాన్ని వీక్షించిన మోడీ.. ప్రత్యేకత ఏంటి?
- Ram Mandir CEO: రామ మందిర్ CEOగా జితేంద్ర మిశ్రా.. ‘ఆపరేషన్ సింధూర్లో రహస్యం ఉందా?’ కాంగ్రెస్ అనుమానం
- Punjab: ‘‘రేప్ కేసుల సెటిల్మెంట్ దందా’’.. సీఎం మాన్, భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
- Trump-Iran: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్ ప్రత్యేక సమావేశం.. ఇరాన్ యుద్ధంపై కీలక ప్రకటన చేసే అవకాశం
Also Read : World Sleep Day: సరిగ్గా నిద్రపోవడం లేదా.. అయితే మీకు కష్టాలే..
తాజావార్తలు
-
PM Modi: కిర్గిజ్స్థాన్లో ‘మానస్’ ప్రత్యక్ష పఠనాన్ని వీక్షించిన మోడీ.. ప్రత్యేకత ఏంటి?
-
Ram Mandir CEO: రామ మందిర్ CEOగా జితేంద్ర మిశ్రా.. ‘ఆపరేషన్ సింధూర్లో రహస్యం ఉందా?’ కాంగ్రెస్ అనుమానం
-
Konda Surekha : ‘నన్ను అణచేస్తున్నారు’.. రాహుల్కు సురేఖ ఫిర్యాదు.!
-
Punjab: ‘‘రేప్ కేసుల సెటిల్మెంట్ దందా’’.. సీఎం మాన్, భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
-
Trump-Iran: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్ ప్రత్యేక సమావేశం.. ఇరాన్ యుద్ధంపై కీలక ప్రకటన చేసే అవకాశం
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!