MLA Laxma Reddy : మత రాజకీయాలు మాకొద్దు.. బీఆర్ఎస్లో చేరిన బీజేపీ నాయకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రాజకీయలు వేడెక్కుతున్నాయి. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేందుకు కృషి చేస్తున్నారు. దీంతో కొన్ని పార్టీల్లోని కార్యకర్తలు, ముఖ్య నేతలు ఇతర పార్టీలకు జంప్ చేస్తున్నారు. అయితే.. మత రాజకీయాలు మాకొద్దంటూ జడ్చర్ల మున్సిపాలిటీలోని 1వ వార్డు బీజేపీ ప్రెసిడెంట్ సహా 40 మంది నాయకులు బీఆర్ఎస్లో చేరారు. అయితే.. వారిని కండువా కప్పి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆహ్వానించారు.
Also Read : OnePlus Open: వన్ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ ఫోన్ లాంచ్..ధర, ఫీచర్స్ ఇవే..!
Also Read
- ICC Women's Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
- UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
- CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
- Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
జడ్చర్ల మున్సిపాలిటీలోని 1వ వార్డుకు చెందిన బీజేపీ బూత్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ సహ 40 మందికి పైగా కార్యకర్తలు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్రెడ్డి గార్డెన్ లో జరిగిన కవేరమ్మపేట ముఖ్య నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన బీజేపీ నాయకులు మాట్లాడుతూ మతం పేరిట రాజకీయాలు చేసే మాత పార్టీలు తమకు వద్దని, గత తొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. జడ్చర్ల కూడా 2014 కు ముందు 2014 తర్వాత ఎంతో అభివృద్ధి చెందిందని ఈ సందర్భంగా చెప్పారు.
Also Read : Peanut Farming : వేరుశనగ సాగులో అధిక లాభాల కోసం తీసుకోవాల్సిన మెళుకువలు..
తాజావార్తలు
-
ICC Women’s Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!