Gadikota Srikanth Reddy: ఎన్నడూ చూడని అభివృద్ధి చేశా.. నాకు ఓటేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gadikota Srikanth Reddy: అన్నమయ్య జిల్లా రాయచోటి సెట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు.. మీడియాతో మాట్లాడిన ఆయన.. రాయచోటిలో గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధిని చేశాం.. రాయచోటి మున్సిపాలిటీని స్పెషల్ గ్రేట్ వన్ మున్సిపాలిటీగా చేశాం.. రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశాం.. పక్క ప్రాంతాలైన రాజంపేట, మదనపల్లిలో పోటీ చేసే అభ్యర్థులు.. మేం జిల్లా కేంద్రం చేస్తాం మాకు ఓటేయండి అని అడుగుతున్నారు.. నేను జిల్లా కేంద్రం చేశాను.. నాకు ఓటేయండి అని నేను అడుగుతున్నాను అన్నారు.
Read Also: Beauty Tips : పుదీనాతో మెరిసే చర్మం మీ సొంతం..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది.. ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో మంచి అభ్యర్థిని ఎన్నుకోండి.. ఎవరు అభివృద్ధి చేశారో, చేస్తారో అనే వాళ్ళనే ఎన్నుకోండి అని పిలుపునిచ్చారు శ్రీకాంత్రెడ్డి.. నిరంతరం కొనసాగిన పథకాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి 125 సార్లు ఆయన బటన్ నొక్కి 2 లక్షల 70 వేల కోట్లు నిధులను డీబీటీ ద్వారా ప్రజలకు చేరవేశారని వెల్లడించారు. పేద ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా, లంచాలకు తావు లేకుండా.. నేరుగా వారి వారి ఖాతాల్లో డబ్బులను జమ చేశాం.. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వివిధ పథకాలు ద్వారా ప్రజలకు అందాల్సిన డబ్బులు విడుదల కానేకుండా కోర్టులో టీడీపీ వాళ్లు అడ్డుకున్నారు అని ఫైర్ అయ్యారు. రేపు ఎన్నికలు అనే రోజు కూడా టీడీపీ హయాంలో పసుపు, కుంకుమ డబ్బులను రిలీజ్ చేశారు.. కానీ, ఇప్పుడు పేద ప్రజలకు, విద్యార్థులకు రావాల్సిన నిధులను విడుదల కానీయకుండా ఎందుకు చేస్తున్నారు? అని నిలదీశారు. ఎన్నికల కమిషన్ అనుమతితో విడుదల కావాల్సిన నిధులను.. విడుదల కానేకుండా టీడీపీనే కోర్టులో అడ్డుకుందని విమర్శించారు. ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు 14వ తేదీన డబ్బులు విడుదల చేస్తామంటున్నారు. కానీ, 14వ తేదీ రోజునైనా డబ్బులు విడుదలకు టీడీపీ సహకరించాలని విజ్ఞప్తి చేశారు రాయచోటి సెట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!