Minister Satya Kumar Yadav: రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ పరీక్షలు.. 4 కోట్ల మందికి టెస్టులు
- రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ పరీక్షలు
- త్వరలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం
- మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Satya Kumar Yadav: చాలా వరకు 70 శాతం మంది పలు అలవాట్ల వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. క్యా్న్సర్పై అవగాహన చాలా అవసరమన్నారు. సర్వైకల్, బ్రెస్ట్, ఓరల్ క్యాన్సర్ల బారిన పడుతున్నారని మంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ పరీక్షలను ఏపీ సీఎం చంద్రబాబు త్వరలో ప్రారంభిస్తారని.. 4 కోట్ల మందికి క్యాన్సర్ పరీక్షలు చేస్తామని మంత్రి తెలిపారు. 18 వేల మందికి క్యాన్సర్ టెస్టులు చేయడంలో పరిజ్ఞానం కల్పించామన్నారు. ఇంటింటికి వెళ్లి క్యాన్సర్ అవగాహన కల్పించడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.
Read Also: Minister Anitha: సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలా.. హోంమంత్రి సీరియస్
Also Read
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- India - Oman Gas Pipeline: ఇక, హార్మూజ్తో నో లింక్.. గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా..! భారత ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్..
- India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
- పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
హోమీబాబా కేన్సర్ సెంటర్ వారి సహకారంతో ఈ అవగాహన కార్యక్రమాలు చేపడుతామని ఆయన చెప్పారు. 17 భోదన ఆసుపత్రులకు కేసులు రిఫర్ చేస్తామన్నారు. సెలబ్రిటీలను కూడా క్యాన్సర్ అవగాహనలో భాగస్వామ్యం కావాలని కోరామన్నారు. 125 మంది స్పెషలిస్ట్లను ఏర్పాటు చేశామన్నారు. స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ గ్రీన్ ఛానెల్ ద్వారా ఇప్పిస్తామని చెప్పారు. గత డయేరియా బారిన పడిన వారు 10.5 లక్షల మంది అని.. 4 నెలల్లో అద్భుతాలు చేయలేరు.. ఎవరూ ఏదీ చెడగొట్టలేరన్నారు. డయేరియాకు కారణం కలుషిత నీరు కారణం.. డ్రైనేజీల నిర్వహణ సరిగా లేకపోవడం కూడా కారణమేనన్నారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ స్పందించారు. ఉపముఖ్యమంత్రి అయినా అతనూ ఒక తండ్రే.. సోషల్ మీడియా పోస్టులు, విమర్శలు పవన్ను బాధించాయన్నారు. పవన్ కావాలనుకుంటే ముందు హోంమంత్రి పదవి తీసుకునేవారని వ్యాఖ్యానించారు మంత్రి సత్యకుమార్ యాదవ్.
తాజావార్తలు
-
Tragedy: హైదరాబాద్లో భారీ వర్షానికి ఇద్దరు బలి..
-
India A vs Sri Lanka A: ఇండియా ‘ఎ’ సంచలన బోణీ.. లంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
-
Zodiac Signs : రేపు ఈ 5 రాశుల వారికి ధనయోగం.. సౌభాగ్య, ఆయుష్మాన్ యోగాల అద్భుత కలయిక
-
Dhruva Yoga: జూన్ 17న ధ్రువ యోగం.. ఈ రాశుల వారికి జాక్పాట్..
-
Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!