Minister Satya Kumar Yadav: రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ పరీక్షలు.. 4 కోట్ల మందికి టెస్టులు
- రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ పరీక్షలు
- త్వరలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం
- మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Satya Kumar Yadav: చాలా వరకు 70 శాతం మంది పలు అలవాట్ల వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. క్యా్న్సర్పై అవగాహన చాలా అవసరమన్నారు. సర్వైకల్, బ్రెస్ట్, ఓరల్ క్యాన్సర్ల బారిన పడుతున్నారని మంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ పరీక్షలను ఏపీ సీఎం చంద్రబాబు త్వరలో ప్రారంభిస్తారని.. 4 కోట్ల మందికి క్యాన్సర్ పరీక్షలు చేస్తామని మంత్రి తెలిపారు. 18 వేల మందికి క్యాన్సర్ టెస్టులు చేయడంలో పరిజ్ఞానం కల్పించామన్నారు. ఇంటింటికి వెళ్లి క్యాన్సర్ అవగాహన కల్పించడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.
Read Also: Minister Anitha: సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలా.. హోంమంత్రి సీరియస్
Also Read
- AC Usage Tips: మీరు AC వాడుతున్నారా? ఈ 5 చిట్కాలు తప్పక పాటించండి..!
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
హోమీబాబా కేన్సర్ సెంటర్ వారి సహకారంతో ఈ అవగాహన కార్యక్రమాలు చేపడుతామని ఆయన చెప్పారు. 17 భోదన ఆసుపత్రులకు కేసులు రిఫర్ చేస్తామన్నారు. సెలబ్రిటీలను కూడా క్యాన్సర్ అవగాహనలో భాగస్వామ్యం కావాలని కోరామన్నారు. 125 మంది స్పెషలిస్ట్లను ఏర్పాటు చేశామన్నారు. స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ గ్రీన్ ఛానెల్ ద్వారా ఇప్పిస్తామని చెప్పారు. గత డయేరియా బారిన పడిన వారు 10.5 లక్షల మంది అని.. 4 నెలల్లో అద్భుతాలు చేయలేరు.. ఎవరూ ఏదీ చెడగొట్టలేరన్నారు. డయేరియాకు కారణం కలుషిత నీరు కారణం.. డ్రైనేజీల నిర్వహణ సరిగా లేకపోవడం కూడా కారణమేనన్నారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ స్పందించారు. ఉపముఖ్యమంత్రి అయినా అతనూ ఒక తండ్రే.. సోషల్ మీడియా పోస్టులు, విమర్శలు పవన్ను బాధించాయన్నారు. పవన్ కావాలనుకుంటే ముందు హోంమంత్రి పదవి తీసుకునేవారని వ్యాఖ్యానించారు మంత్రి సత్యకుమార్ యాదవ్.
తాజావార్తలు
-
Red Poha Upma: బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా? ఉదయాన్నే కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి!
-
Ravichandran Ashwin: మాహి వస్తున్నాడా? ధోనీ రిటైర్మెంట్ వార్తల మధ్య అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
-
PBKS-Dharamsala: పంజాబ్ కింగ్స్ కొంపముంచిన ధర్మశాల.. ప్రత్యర్థి జట్లకు మాత్రం అదృష్ట వేదిక!
-
AC Usage Tips: మీరు AC వాడుతున్నారా? ఈ 5 చిట్కాలు తప్పక పాటించండి..!
-
JR NTR : అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాకుండానే థియేటర్ వద్ద భారీ కటౌట్.. పాలాభిషేకాలతో ఫ్యాన్స్ రచ్చ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..