Minister Niranjan Reddy : రాష్ట్రంలో భూమిలేని వారు దళితులు ఎక్కువగా ఉన్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం జూపల్లి గ్రామంలో దళిత బంధు యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. దళిత బంధు లబ్దిపొందేందుకు అందరూ హక్కు దారులన్నారు. దళితులకు లబ్ది చేకూరలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ ఆలోచించి దళిత బంధు పథకం ఏర్పాటు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. వ్యవసాయ రంగం మీద ఆధారపడి రైతులు జీవిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో భూమిలేని వారు దళితులు ఎక్కువగా ఉన్నారన్నా మంత్రి నిరంజన్ రెడ్డి.. దేశంలో ఎక్కడ లేని పథకాలు తెలంగాణలో మాత్రమే ఉన్నాయన్నారు.
Also Read
మన రాష్ట్రంలో నాలుగు మండలాల్లో దళిత బంధు పైలెట్ ప్రాజెక్టులో చారకొండ మండలం ఒకటి అని ఆయన వెల్లడించారు. చారకొండ మండలంలో 1,707 కుటుంబాలకు దళిత బంధు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దేశంలో అవలంబిస్తున్న తీరు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ముకాస్తుందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!