Kakani Govardhan Reddy: ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయ సేకరణ మాత్రమే.. ఫలితాలకు కొలమానం కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా గతంలో ఎన్నడూ లేని విధంగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆడుదాం అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నాం.. క్రీడాకారులను ప్రతిభను గుర్తించి.. వారిలో ఉత్తేజాన్ని కలిగించేందుకు ఇవి దోహదం చేస్తాయి.. క్రీడలకు సంబంధించి ఇది ఒక మహా యజ్ఞం లాంటిది.. కొందరు ఆడే వాళ్ళు ఉంటారు.. కొందరు క్రీడలను చూసి ఉత్తేజాం పొందే వారు ఉంటారు అని ఆయన పేర్కొన్నారు. ఇంత చక్కటి అవకాశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కల్పించారు.. ఐదు క్రీడలను ఆడుదాం.. ఆంధ్ర.. కింద నిర్వహిస్తున్నామని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి వెల్లడించారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఈ పోటీలు ఉంటాయని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర స్థాయిలో కూడా పోటీలను నిర్వహిస్తామన్నారు. ఈనెల 15 నుంచి ఫిబ్రవరి 3 వరకూ కొనసాగుతాయి.. రాష్ట్రస్థాయి పోటీలు విజేతలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేస్తారు.. ఆడుదాం.. ఆంధ్ర.. కోసం గ్రామీణ యువత ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తోంది.. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని ఆయన పిలుపునిచ్చారు.
Read Also: IND vs SA: టీమిండియా కెప్టెన్గా కేఎస్ భరత్!
Also Read
- Karnataka: కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పి.. కేరళ కథ సుఖాంతం.. కర్ణాటకలో మొదలైన అసలు సినిమా!
- Pakistan Whitewash: తేలిపోయిన పాకిస్థాన్ బ్యాటర్స్.. బంగ్లాదేశ్ చేతిలో క్లీన్ స్వీప్..!
- CM Vijay Anti Corruption Drive: అవినీతి ప్రక్షాళనకు సీఎం విజయ్ కీలక నిర్ణయం.. లంచంపై ఫిర్యాదుకు రూ.1 లక్ష బహుమతి..
- 55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
ఎగ్జిట్ పోల్స్ అనేవి అభిప్రాయ సేకరణకు పనికి వస్తుందే తప్ప.. పూర్తి ఫలితాలకు కొలమానం కాదు అని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. కొంత మేర మాత్రమే అభిప్రాయం వస్తుంది.. జిల్లాల్లో తెల్ల రాయి అక్రమ రవాణా పై టిడిపి నేత సోమిరెడ్డి హడావిడి చేస్తున్నారు.. అక్రమాన్ని అడ్డుకుంటామని చెప్పారు.. మైన్ యజమానులు కలసిన తరువాత దాని గురించి మాట్లాడటం లేదు.. గనుల యజమానుల నుంచి మామూళ్లు తీసుకున్నారు అని ఆయన పేర్కొన్నారు. 14 మందికి వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు.. వీరితో ఒప్పందం కుదరడంతో ఇప్పుడు సిలికాపై పడ్డారు.. ఈ విషయం పై తిరుపతి కలెక్టర్ ను కూడా కలిశారు.. అక్కడా ఒప్పందం కుదిరిందేమో.. అందుకే ఆ విషయాన్ని కూడా మళ్లీ మాట్లాడటం లేదు.. కిరాయికి రాజకీయాలు చేస్తున్నారు.. బెదిరింపులు, బ్లాక్ మెయిల్ లు ఆయనకు అలవాటే అంటూ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి విమర్శించారు.
తాజావార్తలు
-
NTR: ఎన్టీఆర్ ఇంట్లోకి కొత్త అతిథులు.. జపాన్ పేర్లు ఎందుకు పెట్టారో తెలుసా?
-
Chris Gayle: అబ్బబ్బా ఏం ఆడుతున్నాడు, వైభవ్కు అభిమానిగా మారిపోతున్నా.. యూనివర్స్ బాస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Karnataka: కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పి.. కేరళ కథ సుఖాంతం.. కర్ణాటకలో మొదలైన అసలు సినిమా!
-
He-Man: హాలీవుడ్ సూపర్ హీరోకి టాలీవుడ్ టచ్.. ‘హీ-మ్యాన్’లో నిఖిల్ పవర్ఫుల్ ఎంట్రీ!
-
Jasprit Bumrah: ఆఫ్ఘనిస్థాన్ సిరీస్కు దూరం.. బుమ్రా రీఎంట్రీపై బీసీసీఐ కీలక అప్డేట్?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!