Kakani Govardhan Reddy: ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయ సేకరణ మాత్రమే.. ఫలితాలకు కొలమానం కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా గతంలో ఎన్నడూ లేని విధంగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆడుదాం అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నాం.. క్రీడాకారులను ప్రతిభను గుర్తించి.. వారిలో ఉత్తేజాన్ని కలిగించేందుకు ఇవి దోహదం చేస్తాయి.. క్రీడలకు సంబంధించి ఇది ఒక మహా యజ్ఞం లాంటిది.. కొందరు ఆడే వాళ్ళు ఉంటారు.. కొందరు క్రీడలను చూసి ఉత్తేజాం పొందే వారు ఉంటారు అని ఆయన పేర్కొన్నారు. ఇంత చక్కటి అవకాశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కల్పించారు.. ఐదు క్రీడలను ఆడుదాం.. ఆంధ్ర.. కింద నిర్వహిస్తున్నామని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి వెల్లడించారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఈ పోటీలు ఉంటాయని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర స్థాయిలో కూడా పోటీలను నిర్వహిస్తామన్నారు. ఈనెల 15 నుంచి ఫిబ్రవరి 3 వరకూ కొనసాగుతాయి.. రాష్ట్రస్థాయి పోటీలు విజేతలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేస్తారు.. ఆడుదాం.. ఆంధ్ర.. కోసం గ్రామీణ యువత ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తోంది.. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని ఆయన పిలుపునిచ్చారు.
Read Also: IND vs SA: టీమిండియా కెప్టెన్గా కేఎస్ భరత్!
Also Read
- Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ 'బ్రెడ్ పకోడా'.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
- IND vs ENG: సిక్సర్ల వేటలో జోస్ బట్లర్కు సవాల్ విసురుతున్న అభిషేక్ శర్మ.. టాప్-5 బ్యాటర్ల లిస్ట్ ఇదే!
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
ఎగ్జిట్ పోల్స్ అనేవి అభిప్రాయ సేకరణకు పనికి వస్తుందే తప్ప.. పూర్తి ఫలితాలకు కొలమానం కాదు అని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. కొంత మేర మాత్రమే అభిప్రాయం వస్తుంది.. జిల్లాల్లో తెల్ల రాయి అక్రమ రవాణా పై టిడిపి నేత సోమిరెడ్డి హడావిడి చేస్తున్నారు.. అక్రమాన్ని అడ్డుకుంటామని చెప్పారు.. మైన్ యజమానులు కలసిన తరువాత దాని గురించి మాట్లాడటం లేదు.. గనుల యజమానుల నుంచి మామూళ్లు తీసుకున్నారు అని ఆయన పేర్కొన్నారు. 14 మందికి వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు.. వీరితో ఒప్పందం కుదరడంతో ఇప్పుడు సిలికాపై పడ్డారు.. ఈ విషయం పై తిరుపతి కలెక్టర్ ను కూడా కలిశారు.. అక్కడా ఒప్పందం కుదిరిందేమో.. అందుకే ఆ విషయాన్ని కూడా మళ్లీ మాట్లాడటం లేదు.. కిరాయికి రాజకీయాలు చేస్తున్నారు.. బెదిరింపులు, బ్లాక్ మెయిల్ లు ఆయనకు అలవాటే అంటూ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి విమర్శించారు.
తాజావార్తలు
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IND vs ENG: సిక్సర్ల వేటలో జోస్ బట్లర్కు సవాల్ విసురుతున్న అభిషేక్ శర్మ.. టాప్-5 బ్యాటర్ల లిస్ట్ ఇదే!
-
Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
-
Alpha Movie Remunerations: హీరోల రేంజ్లో ఆలియా రెమ్యూనరేషన్.. అక్షరాల ఎన్ని కోట్లో తెలుసా?
-
TG Cabinet Meeting : జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.!
ట్రెండింగ్
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!