Indrakaran Reddy: సింహావాహిని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపునా లాల్ దర్వాజ్ సింహావాహిని అమ్మవారికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆలయానికి వచ్చారు. గోల్కొండ బోనాలతో మొదలైన బోనాలు సికింద్రాబాద్ లో ఇప్పుడు లాల్ దర్వాజ్ జరుపుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రజలందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బోనాల ఉత్సవాలకు ప్రత్యేక నిధులు కేటాయించి ఘనంగా నిర్వహిస్తున్నారు అని ఆయన తెలిపారు.
Read Also: Saroj Amber Kothare: ప్రముఖ ప్రొడ్యూసర్ సరోజ్ అంబర్ కొఠారే కన్నుమూత..
Also Read
- Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
లాల్ దర్వాజ్ సింహావాహిని అమ్మవారికి ఎంతో చరిత్ర ఉంది.. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ హాట్రిక్ సాధించబోతోంది అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. లాల్ దర్వాజ్ బోనాలకు తెలంగాణ సర్కార్ కు 9 కోట్ల రూపాయల నిధులు కేటాయించాము అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. సింహావాహిని అమ్మవారి దేవాలయంకు పునురుద్దరణ కోసం ప్రభుత్వం నిధులు విడదల చేసింది అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాను.. రాష్టంలో వర్షాలు సమృద్ధిగా పడాలని అమ్మవారిని కోరుకున్నాను అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు.
Read Also: Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్
లాల్ దర్వాజ్ బోనాల పండగ సందర్భంగా సింహావాహిని అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో ఆలయంలో పటిష్ట ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలుగకూండ తగిన చర్యలు తీసుకున్నారు. అలాగే పాతబస్తీలో పోలీసులు భారీగా పహారా కాస్తున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండ తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
-
MSI Cyborg 15 Max C2W: ఎంఎస్ఐ Cyborg 15 Max గేమింగ్ ల్యాప్టాప్లు భారత్లో లాంచ్.. RTX 50 సిరీస్ GPU, 144Hz డిస్ప్లే
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
-
Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..