Harish Rao : డయాలసిస్ రోగుల పెన్షన్ అకౌంట్స్లో నగదు జమ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డయాలసిస్ పేషంట్స్ కు ఆసరా పెన్షన్ కార్డులను ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ 5 వేల మంది డయాలసిస్ రోగులకు ఆసరా పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించారన్నారు. డయాలసిస్ రోగుల పెన్షన్ అకౌంట్స్ లో నగదు జమ చేశామని ఆయన వెల్లడించారు. పదివేల మందికి మొదటి సారిగా డయాలసిస్ కోసం ఇవ్వాలని నిర్ణయించామని, 12 వేల మంది డయాలసిస్ రోగులు ఉన్నారని, వంద కోట్ల రూపాయలు డయాలసిస్ రోగులకు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తున్నామన్నారు. డయాలసిస్ కోసం సింగిల్ యూజ్ ఫిల్టర్ ను మొదటి సారి తెలంగాణ ప్రభుత్వం ఉపయోగిస్తోందని, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా తెలంగాణ ప్రభుత్వ విధానాలను మెచ్చుకొన్నారన్నారు.
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
రాష్ట్ర వ్యాప్తంగా 105 డయాలసిస్ సెంటర్ల ద్వారా సేవలు అందిస్తున్నామని, ట్రాన్స్ ప్లాంట్స్ చేసుకున్న వారికి జీవితకాలం ఉచితంగా మందులు ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ అవసరం అయిన వారికి 10 లక్షల ఆర్థిక సహాయం చూస్తున్నామని, ఒక సంవత్సరంకు 150 వరకు అవయవాల మార్పిడి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. డయాలసిస్ రోగులకు భవిష్యత్ లో అవసరం అయితే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఉచితంగా నిర్వహిస్తామని, స్వచ్ఛమైన తాగునీటిని రాష్ట్ర ప్రజలకు అందజేస్తున్నామని, రాష్ట్రంలో హెల్త్ ఫ్రొఫైల్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!