Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Minister Harish Rao About Dialysis Patients Pension

Harish Rao : డయాలసిస్ రోగుల పెన్షన్ అకౌంట్స్‌లో నగదు జమ

Published Date :October 11, 2022 , 3:43 pm
By Gogikar Sai Krishna
Harish Rao : డయాలసిస్ రోగుల పెన్షన్ అకౌంట్స్‌లో నగదు జమ
  • Follow Us :
  • google news
  • dailyhunt

డయాలసిస్ పేషంట్స్ కు ఆసరా పెన్షన్ కార్డులను ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ 5 వేల మంది డయాలసిస్ రోగులకు ఆసరా పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించారన్నారు. డయాలసిస్ రోగుల పెన్షన్ అకౌంట్స్ లో నగదు జమ చేశామని ఆయన వెల్లడించారు. పదివేల మందికి మొదటి సారిగా డయాలసిస్ కోసం ఇవ్వాలని నిర్ణయించామని, 12 వేల మంది డయాలసిస్ రోగులు ఉన్నారని, వంద కోట్ల రూపాయలు డయాలసిస్ రోగులకు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తున్నామన్నారు. డయాలసిస్ కోసం సింగిల్ యూజ్ ఫిల్టర్ ను మొదటి సారి తెలంగాణ ప్రభుత్వం ఉపయోగిస్తోందని, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా తెలంగాణ ప్రభుత్వ విధానాలను మెచ్చుకొన్నారన్నారు.

 

రాష్ట్ర వ్యాప్తంగా 105 డయాలసిస్ సెంటర్ల ద్వారా సేవలు అందిస్తున్నామని, ట్రాన్స్ ప్లాంట్స్ చేసుకున్న వారికి జీవితకాలం ఉచితంగా మందులు ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ అవసరం అయిన వారికి 10 లక్షల ఆర్థిక సహాయం చూస్తున్నామని, ఒక సంవత్సరంకు 150 వరకు అవయవాల మార్పిడి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. డయాలసిస్ రోగులకు భవిష్యత్ లో అవసరం అయితే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఉచితంగా నిర్వహిస్తామని, స్వచ్ఛమైన తాగునీటిని రాష్ట్ర ప్రజలకు అందజేస్తున్నామని, రాష్ట్రంలో హెల్త్ ఫ్రొఫైల్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • breaking news
  • cm kcr
  • dialysis patients
  • latest news

తాజావార్తలు

  • Trump: అగ్రరాజ్యాధినేత యుద్ధ విమరణకు కారణం ఇదేనా?

  • CM Chandrababu : ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. EHS బిల్లుల చెల్లింపు ఇక ఆన్‌లైన్‌లో

  • Pawan Kalyan Creative Works: పవన్ ఎలాంటి ప్రాజెక్టులు ఓకే చేయలేదు!

  • Iran: 24 రోజులుగా ఇంటర్నెట్ బంద్.. అలాడిపోతున్న ఇరానీయులు

  • Dhurandhar 2 : దురంధర్ 2 బ్యాన్ చేయండి!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions