Botsa Satyanarayana: పదవులు శాశ్వతం కాదన్న మంత్రి బొత్స
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనకాపల్లిలో ఏర్పాటు చేసిన తూర్పు కాపు వన సమారాధనలో మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. అనకాపల్లి మండలం సత్యనారాయణపురం వద్ద అనకాపల్లి నియోజకవర్గ తూర్పు కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన వన సమారాధన ఫ్యామిలీ పిక్నిక్ లో మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పదవులు వస్తుంటాయి పోతుంటాయి బంధాలు బంధుత్వాలు శాశ్వతం అన్నారు.
Read Also: Yanamala: అప్పులపై బహిరంగ చర్చకు సీఎం జగన్ సిద్ధమా?
Also Read
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
- Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
- PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
- APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
పదవులు శాశ్వతం కాదని కొందరు వ్యక్తిత్వాలు ఒకోరకంగా ఉంటాయని అటువంటివారిని మనం పట్టించుకోనవసరం లేదని అన్నారు, ఉన్నత స్థానంలో ఉండి మరొకరికి చేయూతని అందివ్వడం ఎంతో సంతృప్తికరంగా ఉంటుందని అన్నారు ఈ సమావేశంలో మంత్రి గుడివాడ అమర్నాథ్, ప్రభుత్వ విప్ చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి చెన్నారావు, తూర్పు కాపు ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీ నాయకులు తూర్పు కాపు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Also: Andhra Pradesh: ఏపీలో ఈనెల 29న రోడ్డుపై ల్యాండ్ కానున్న విమానాలు.. కారణం ఏంటంటే..?
తాజావార్తలు
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!