Manipur Violence: కోమ్ కమ్యూనిటీకి భద్రత కల్పించాలని కేంద్ర హోంమంత్రికి మేరీకోమ్ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur Violence: మణిపూర్లో చెలరేగిన హింస ఇప్పటికీ ఆగే సూచనలు కనిపించడం లేదు. మరోవైపు బాక్సింగ్ స్టార్ ఎంసీ మేరీకోమ్ తనకు భద్రత కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. మణిపూర్లోని కోమ్ గ్రామాల్లోకి చొరబడుతున్న రెండు గ్రూపులను భద్రతా బలగాలు నిరోధించేలా జోక్యం చేసుకోవాలని మేరీ కోమ్ కోరింది. కోమ్ కమ్యూనిటీ అనేది మణిపూర్లోని ఆదివాసీ తెగ అని, ఇది మైనారిటీలలో అతి చిన్నదని, అందుకే అది ఏ శక్తివంతమైన వర్గంతోనూ పోరాడలేకపోతుందని లేఖలో పేర్కొన్నారు.
Also Read: INDIA’s Big Mumbai Decisions: ముంబయిలో ఇండియా కూటమి కీలక నిర్ణయాలు..!
Also Read
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
- Ben Stokes: "నేను మానసికంగా అలసిపోయాను".. రిటైర్మెంట్పై నోరు విప్పిన బెన్ స్టోక్స్..
- Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
- Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. 'నా వ్యాఖ్యల్లో తప్పు లేదు'..!
గురువారం అమిత్ షాకు రాసిన లేఖలో.. మణిపూర్లోని ఆదివాసీ తెగ అయిన కోమ్ కమ్యూనిటీ మైనారిటీలలో అతి చిన్నది అని అన్నారు. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత మేరీ కోమ్ మాట్లాడుతూ.. మేమంతారెండు ప్రత్యర్థి వర్గాల మధ్య చెల్లాచెదురుగా ఉన్నామన్నారు. మా కమ్యూనిటీపై దాడులు జరుగుతాయనే భయాందోళనలతో ఉన్నామని, అన్ని సమస్యల మధ్య చిక్కుకున్నామన్నారు. కోమ్ కమ్యూనిటీ మైనారిటీలలో అతి చిన్నదని, అందుకే కోమ్ అధికార పరిధిలోకి చొరబడే ఏ శక్తికి వ్యతిరేకంగా తాము పోరాడలేకపోయామన్నారు.
Also Read: NEET SS exam 2023: జీ20 సమ్మిట్ కారణంగా నీట్ ఎస్ఎస్ పరీక్ష రీషెడ్యూల్
పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత మేరీకోమ్ మాట్లాడుతూ.. యుద్ధంలో ఉన్న రెండు గ్రూపులు కోమ్ గ్రామాల్లోకి చొరబడకుండా నిరోధించడానికి తాము భద్రతా దళాల సహాయాన్ని కోరుతున్నామన్నారు. భారత సైన్యం, పారామిలటరీ, రాష్ట్ర బలగాలు జనాభాను రక్షించడానికి, రాష్ట్రంలో శాంతి,సాధారణ పరిస్థితులను కొనసాగించడంలో విజయం సాధించడానికి తమ బాధ్యతలను నిర్వహించడంలో నిష్పాక్షికంగా ఉండాలని అభ్యర్థించారు.మణిపూర్లోని ప్రజలందరినీ, ముఖ్యంగా మైతేయి, కుకీ కమ్యూనిటీల విభేదాలను పరిష్కరించి రాష్ట్రంలో శాంతి, సాధారణ స్థితిని పునరుద్ధరించాలని కోరారు. మనమందరం కలిసి జీవించాల్సిన అవసరం ఉందని, మనలోని విభేదాలు, గాయాలను పక్కనపెట్టి ఐక్యం చేద్దామని మేరీకోమ్ అన్నారు.
తాజావార్తలు
-
Bulliraju : రోజుకి లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తున్న బుల్లిరాజు
-
President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
-
LA Olympics 2028: ఒలింపిక్స్కు టీమిండియా చేరాలంటే ఇదే మార్గం.. నంబర్వన్గా నిలవాలి, విఫలమైతే మరో అవకాశం!
-
WhatsApp Custom Username: ప్రైవసీ బూస్ట్!.. వాట్సాప్ 3 బిలియన్ యూజర్ల కోసం కస్టమ్ యూజర్నేమ్.. పూర్తి వివరాలు
-
Ben Stokes: “నేను మానసికంగా అలసిపోయాను”.. రిటైర్మెంట్పై నోరు విప్పిన బెన్ స్టోక్స్..
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!