Manickam Tagore : రాహుల్ గాంధీకి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ జోడో యాత్ర పేరటి ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం తెలంగాణ సాగుతోంది. అయితే.. ఈ నేపథ్యంలో నేడు ఆరో రోజు రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతున్న క్రమంలో పాలమాకుల వద్ద జోడో యాత్రలోకి గుర్తు తెలియని వ్యక్తి దూసుకొచ్చారు. భద్రతా వలయాన్ని ఛేదించుకుని లోనికి వ్యక్తి దూసుకువచ్చి.. అతి వేగంతో వెళ్లి రాహుల్ గాంధీ కాళ్ళు పట్టుకున్నాడు సదరు వ్యక్తి. దీంతో.. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు.. బలవంతంగా అతన్ని బయటకు తీసుకెళ్లారు. దీంతో.. పోలీసుల వైఖరిపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. పోలీసులు భద్రత వైఫల్యానికి ఇది నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు.
Also Read : Viswa Karthikeya: విడుదలకు సిద్ధమైన ‘అల్లంత దూరాన….’
అయితే.. ఈ నేపత్యంలో తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ..పోలీసులు భద్రత కల్పిస్తారు అని ఆశిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. హైద్రాబాద్ లో పాదయాత్ర నేపథ్యంలో రాహుల్ భద్రతపై సీపీని పార్టీ నాయకులు కలిశారని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా రేపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వస్తున్నారని ఆయన తెలిపారు. రాహుల్ పాదయాత్రకి జనం నుండి మంచి స్పందన వస్తుందని ఆయన తెలిపారు. రాహుల్తో కలిసి ప్రజలు అడుగులు వేస్తున్నారని, ప్రజల సమస్యలను సైతం రాహుల్ తెలుసుకుంటున్నారన్నారు. ఎంతో మంది వినతి పత్రాలు సమర్పిస్తున్నారని, వారితో మాట్లాడి వారి సమస్యలను రాహుల్ తెలుసుకుంటున్నారన్నారు.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?