Maharastra: బావిలో పడిన పిల్లిని కాపాడబోయి ఐదుగురు మృత్యువాత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా వాకాడి గ్రామంలో ఒక రైతు బయోగ్యాస్ స్లర్రీని పడేసిన పాడుబడిన బావిలో దూకి ఒకే కుటుంబానికి చెందిన 5 మంది మరణించారు. బబ్లూ కాలే, అనిల్ కాలే, మానిక్ కాలే, సందీప్ కాలే, విజయ్ కాలే, బాబాసాహెద్ గైక్వాడ్ అనే ఐదుగురు వ్యక్తులు పిల్లి ప్రాణాలను కాపాడేందుకు ఒకరి వెనుక ఒకరు బావిలోకి దూకారు. అందిన సమాచారం మేరకు.. మంగళవారం సాయంత్రం 5 గంటలకు పడిపోయిన పిల్లిని వెలికితీసేందుకు వారిలో ఒకరు లోపలికి వెళ్ళిన తరువాత బాధితులు ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో బావిలోకి ప్రవేశించారు.
Also read: Rathnam: ‘చెబుతావా’ అంటున్న ప్రియా భవాని శంకర్…దేవిశ్రీ ప్రసాద్ మెలోడీ భలే ఉంది బాసూ!
Also Read
- Nandamuri Balakrishna: ఏపీని సినీ పరిశ్రమకు రాజధానిగా తీర్చిదిద్దుతాం..!
- Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా 'నిమ్మకాయ పచ్చడి' చేసేయండి ఇలా..!
- Telangana Govt: గుడ్న్యూస్.. జూన్ 2 నుంచి మరో పథకం ప్రారంభం.. వారికి రూ.5 లక్షల వరకు..
- Satya Kumar Yadav: 'ఎబోలా'పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు ఆదేశాలు జారీ.!
సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బబ్లూ కాలే (23) మొదట పిల్లిని కాపాడేందుకు బావిలో దిగాడు. అయితే., అతని బంధువులు అతను మునిగిపోయి ప్రాణాలతో పోరాడుతున్నట్లు చూశారు. అప్పుడు ఒకరు పొరుగువారితో సహా అతని బంధువులందరూ ఒకరినొకరు రక్షించుకోవడానికి ఒకరి తర్వాత ఒకరు బావిలోకి దూకారు. పాడుబడిన బావిలో కాలే కుటుంబ సభ్యులు బయటికి రావడానికి పోరాడుతుండగా.. గ్రామస్థులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు . వెంటనే గొయ్యిలో నుంచి ప్రజలను బయటకు తీసేందుకు కదిలారు. అయితే, వారు ఇప్పుడు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన విజయ్ కాలే (35)ని మాత్రమే రక్షించగలిగారు.
Also read: Komatireddy Rajgopal Reddy : భువనగిరిలో బీఆర్ఎస్ లేదు.. బీజేపీతోనే మాకు పోటీ
ఈ కేసుపై సిఐ ధనంజయ్ జాదవ్ స్పందిస్తూ.. మిగిలిన మృతదేహాలను బుధవారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో తొలగించినట్లు తెలిపారు. “బావిలో నుండి త్వరగా బయటకు తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించబడిన బాధితులలో ఒకరైన విజయ్ మాణిక్ కాలే (35) మాత్రమే ప్రస్తుతం కోలుకుంటున్నట్లు” అని జాదవ్ తెలిపారు. బావిలో పడిన పిల్లిని రక్షించేందుకు వెళ్లి మృతి చెందిన ఐదుగురు వ్యక్తులను మాణిక్ కాలే (65), మాణిక్ కుమారుడు సందీప్ (36), అనిల్ కాలే (53), అనిల్ కుమారుడు బబ్లూ (28), బాబాసాహెబ్ గైక్వాడ్ (36)లుగా గుర్తించారు అధికారులు. మృతదేహాలను బుధవారం తెల్లవారుజామున బయటకు తీశారు.
తాజావార్తలు
-
Instant Onion Mixture: ఈ చిట్కా తెలిస్తే బయట ఫుడ్ అస్సలు కొనరు.. కేవలం 2 నిమిషాల్లో నోరూరుంచే స్నాక్ రెడీ!
-
Nandamuri Balakrishna: ఏపీని సినీ పరిశ్రమకు రాజధానిగా తీర్చిదిద్దుతాం..!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
Telangana Govt: గుడ్న్యూస్.. జూన్ 2 నుంచి మరో పథకం ప్రారంభం.. వారికి రూ.5 లక్షల వరకు..
-
Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్! హోర్ముజ్ జలసంధిపై బిగ్ అనౌన్స్మెంట్..
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?