Loksatta: ఓటర్ల తొలగింపుపై ‘ఓట్ ఇండియా-సేవ్ డెమోక్రసీ’ పేరుతో లోక్సత్తా ప్రత్యేక కార్యక్రమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Loksatta: రాష్ట్రంలో ఓటర్ల తొలగింపుపై ‘ఓట్ ఇండియా – సేవ్ డెమోక్రసీ’ పేరుతో లోక్సత్తా ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. విజయనగరంలోని మయూరా హోటల్ కాన్ఫిరెన్స్ హాల్లో పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఎన్నికల్లో గెలవటమే కాకుండా., ప్రజల సంక్షేమం గురించి కూడా పార్టీలు ఆలోచించాలని జయప్రకాష్ నారాయణ్ అన్నారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన చేయాలన్నారు.
Also Read: KCR Maharashtra Tour: రేపు మహారాష్ట్రకు సీఎం కేసీఆర్.. రెండు రోజుల పర్యటన వివరాలు
Also Read
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Whats App Update: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
ఇటీవల రాష్ట్రంలో ఓటర్ల తొలగింపు ఆందోళన కలిగిస్తోందని.. ఈ నేపథ్యంలో లోక్సత్తా దేశవ్యాప్త ఉద్యమానికి నడుం బిగించిందని ఆయన చెప్పారు. ఓటర్ల తొలగింపుపై సర్వేతో పాటు., ప్రజల్లో అవగాహన కల్పిస్తామని వెల్లడించారు. ఓటర్ల జాబితాలో ఓట్ల తొలగింపుపై కేవలం ఆరోపణలు చేయడం కాకుండా., వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని నిర్ణయించామన్నారు. ఈ ఉద్యమానికి అందరూ నడుం బిగించాలని., యువత, ప్రజలు స్వచ్చందంగా ముందుకు రావాలని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ సూచించారు.
తాజావార్తలు
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App Update: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!